Sachivalayam Employees
-
#Andhra Pradesh
Sachivalayam Employees: కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. సచివాలయం ఉద్యోగుల బదిలీలకు రంగం సిద్ధం!
2024 ఆగస్టులో జరిగిన బదిలీలలో, గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేసింది. ప్రతి సచివాలయంలో కనీసం 8 మంది ఉద్యోగులు ఉండేలా చర్యలు తీసుకోబడ్డాయి.
Published Date - 01:49 PM, Mon - 9 June 25