Sabarimala-pilgrims
-
#India
Sabarimala: శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్
శబరిమల తీర్థయాత్ర నవంబర్ మధ్యలో ప్రారంభమవుతుంది. ఈ సీజన్ దాదాపు రెండు నెలల పాటు కొనసాగుతుంది. ఇప్పటి వరకు యాత్రికుల ఇరుముడిని విమానాల్లో తీసుకెళ్లేందుకు అనుమతించలేదు.
Date : 27-10-2024 - 12:09 IST -
#Devotional
CM Pinarayi Vijayan : ఆన్లైన్ బుకింగ్ లేకుండా శబరిమలకు రావచ్చు : కేరళ సీఎం వెల్లడి
CM Pinarayi Vijayan : యాత్రికులకు స్పాట్ బుకింగ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ ఏడాది శబరిమల అయ్యప్ప స్వామి దర్శన సమయాన్ని పొడిగించినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు పీఎస్ ప్రశాంత్ ప్రకటించారు. ఆలయ ప్రధాన పూజారులతో సంప్రదించిన తరువాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
Date : 15-10-2024 - 4:57 IST -
#Speed News
Sabarimala: దారుణం.. లోయలో పడిన బస్సు.. గాయపడిన 62 మంది అయ్యప్ప స్వామి భక్తులు?
ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసిన కూడా వాహన ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ వాహన ప్రమాదాల
Date : 28-03-2023 - 8:06 IST