Rs 353 Crore In Cash
-
#India
బీరువా నిండా రూ.500 నోట్ల కట్టలు చూసి షాకైన ఈడీ అధికారులు
ఈ దాడులు కేవలం మైనింగ్ వ్యాపారులతోనే ఆగకుండా, వారి వ్యాపార భాగస్వాములు మరియు సన్నిహితుల ఇళ్లకు కూడా విస్తరించాయి. అక్రమ మైనింగ్కు తెరవెనుక సహకరిస్తున్న పలువురు ప్రభావవంతమైన వ్యక్తుల ప్రమేయంపై ఈడీ ఆరా తీస్తోంది
Date : 16-01-2026 - 8:19 IST