Road Mishap
-
#India
Blast: పంజాబ్ లో ఘోర ప్రమాదం.. గ్యాస్ ట్యాంకర్ పేలి ఏడుగురు మృతి
Blast: పంజాబ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. హోషియార్పూర్ జిల్లాలోని మండియాలా సమీపంలో శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం సంభవించింది. ఓ ఎల్పీజీ గ్యాస్ ట్యాంకర్, ట్రక్కు ఢీకొనడంతో అక్కడ ఒక్కసారిగా భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
Published Date - 12:56 PM, Sun - 24 August 25 -
#India
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి
Bus Accident : జమ్మూ కాశ్మీర్లో మరోసారి రోడ్డు ప్రమాదం విషాదాన్ని మిగిల్చింది. ఉధంపూర్ జిల్లాలోని బసంత్గఢ్ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు నియంత్రణ తప్పి లోయలో పడిపోయింది.
Published Date - 02:56 PM, Thu - 7 August 25 -
#Speed News
41 People Burned Alive: మంటల్లో బస్సు బుగ్గి.. 41 మంది సజీవ దహనం
శనివారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ ఘటనలో బస్సులోని 41 మంది సజీవ దహనం(41 People Burned Alive) అయ్యారు.
Published Date - 11:06 AM, Sun - 9 February 25 -
#Speed News
Assam Road Accident: రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి: విద్యార్థుల వివరాలు !
అస్సాంలోని గౌహతిలో ఘోర రోడ్డు ప్రమాదం వెలుగు చూసింది. గౌహతిలోని జలుక్బరి ప్రాంతంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.
Published Date - 10:01 AM, Mon - 29 May 23 -
#Speed News
Road Mishap: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ మృతి
ములుగు జిల్లాలో విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఓ ఎస్ఐ దుర్మరణం పాలయ్యాడు.
Published Date - 11:41 PM, Tue - 2 May 23 -
#South
Karnataka Road Accident: కర్ణాటకలోని ఘోర రోడ్డు ప్రమాదం.. 9 మంది మృతి, 15 మందికి గాయాలు
గురువారం తెల్లవారుజామున కలంబెల్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారని పోలీసు వర్గాలు తెలిపాయి.
Published Date - 02:59 PM, Thu - 25 August 22 -
#Speed News
Tragedy in Scotland:స్కాట్లాండ్లో ప్రమాదం.. తెలుగు విద్యార్ధి దుర్మరణం
ఉన్నత విద్యాభ్యాసం కోసం స్కాట్లాండ్ వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.
Published Date - 12:15 PM, Wed - 24 August 22 -
#Speed News
Nalgonda: బస్సుబోల్తా – ఎనిమిది మందికి గాయాలు
నల్గొండ జిల్లాలో రోడ్డు ప్రమాదం సంభవించింది. మిర్యాలగూడ వద్ద నందిపాడు బైపాస్ రోడ్డులో శనివారం తెల్లవారుజామున ప్రైవేట్ ట్రావెల్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో ఎనిమిది మంది ప్రయాణికులు గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్లవారుజామున 3.30 గంటలకు హైదరాబాద్ నుంచి బాపట్ల వెళ్తున్న ఆరెంజ్ ట్రావెల్స్ బస్సు మిర్యాలగూడ వద్ద బోల్తా పడటంతో ఈ రోడ్డు ప్రమాదం జరిగింది. 28 మంది ప్రయాణికులతో అర్ధరాత్రి హైదరాబాద్ నుంచి బస్సు బయలుదేరింది. ఘటనా స్థలానికి చేరుకున్న […]
Published Date - 11:12 AM, Sat - 9 April 22 -
#Speed News
Jana Sena: ‘పవన్’ ఔదార్యం… బీమా లేకున్నా మరణించిన కార్యకర్త కుటుంబానికి 5 లక్షల సాయం..!
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కి జనసైనికులంటే ప్రాణప్రదం. వారికి కష్టమొస్తే ఆదుకోవడానికి ఆయన ఏమాత్రం వెనుకాడరన్న సంగతి అందరికీ తెలిసిందే.
Published Date - 08:40 PM, Sat - 5 March 22