Richest CEO
-
#Business
ప్రపంచంలోనే అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈవో ఎవరో తెలుసా?
హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2025 ప్రకారం.. వారందరినీ వెనక్కి నెట్టి ఒక మహిళా సీఈఓ అగ్రస్థానంలో నిలిచారు. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి దిగ్గజాలను కాదని అరిస్టా నెట్వర్క్స్ ప్రెసిడెంట్, సీఈఓ జయశ్రీ ఉల్లాల్ అత్యంత ధనవంతురాలైన భారతీయ సంతతి సీఈఓగా నిలిచారు.
Date : 27-12-2025 - 4:19 IST