Rice Scam
-
#Telangana
former MLA Shakeel : ధాన్యం స్కామ్ లో బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్..
అధికారం చేతిలో ఉంటె ఎన్ని ఆటలైన ఆడొచ్చు..ఒన్స్ అధికారం పోయిందా..ఇక అసలైన అట అధికార పార్టీ మొదలుపెడుతుంది. ప్రస్తుతం తెలంగాణ లో అదే జరుగుతుంది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ నేతలు..ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందినకాడికి దోచేశారు..ఇక ఇప్పుడు దోచేసిన దాన్ని బయటకు తీసే పని పెట్టుకుంది కాంగ్రెస్ పార్టీ. ముఖ్యంగా బిఆర్ఎస్ మాజీ మంత్రులను , ఎమ్మెల్యే లను టార్గెట్ గా పెట్టుకొని వరుస షాకులు ఇస్తుంది. ఇప్పటికే ఆర్మూర్ బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జీవన్ […]
Published Date - 07:27 PM, Sat - 16 December 23 -
#Telangana
Rice Scam : తెలంగాణలో బియ్యం కుంభకోణం, 4లక్షల బస్తాలు హాంఫట్!
తెలంగాణ రాష్ట్రంలో బియ్యం కుంభకోణం సంచనలంగా మారింది. సుమారు 4లక్షల బియ్యం బస్తాలు మాయమైనట్టు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు తేల్చారు. మిల్లింగ్, స్టోరేజి ప్రక్రియలో అక్రమాలకు పాల్పడిన రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ సర్కార్ చేతులు ఎత్తేసింది.
Published Date - 12:58 PM, Thu - 21 July 22