Revenue
-
#Telangana
KTR : ఇందిరమ్మ రాజ్యంలో ఇంటింటికీ మద్యం..! : కాంగ్రెస్ నిర్ణయంపై కేటీఆర్ ఆగ్రహం
కానీ నేడు అదే పల్లెల్లో మద్యం దుకాణాలు తెరిచి, తాగుబోతుల తెలంగాణగా రాష్ట్రాన్ని మలచేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది అని ధ్వజమెత్తారు. అలాగే, మద్యం వినియోగంపై గణాంకాలను కూడా ప్రస్తావించిన కేటీఆర్ ఒక సంవత్సరం క్రితం, సాధారణ వ్యక్తి మద్యం కోసం నెలకు ఖర్చు చేసిన మొత్తము సగటున రూ.897. ఇప్పుడు కాంగ్రెస్ పాలన వచ్చిన తరువాత, అదే వ్యక్తి నెలకు మద్యం కోసం సగటున ఖర్చు చేస్తున్న మొత్తం రూ.1623కి పెరిగింది అన్నారు.
Date : 28-07-2025 - 11:46 IST -
#Andhra Pradesh
Land Registration Charges : ఫిబ్రవరి 1 నుంచి రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు – మంత్రి అనగాని
AP Land Registration : గ్రోత్ సెంటర్ల ఆధారంగా సగటున 15% నుంచి 20% వరకు రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపు నిర్ణయించామని మంత్రి స్పష్టం చేశారు
Date : 30-12-2024 - 9:09 IST -
#Speed News
Fancy Number : సినీ తారల నుంచి సాధారణ వ్యక్తుల వరకు ఆదాయాన్ని కలిగించే ఆన్లైన్ వేలాలు
Fancy Number : కొందరు తాము ఇష్టపడే వాహనాన్ని కొనాలని ఎంతో ఖర్చు పెట్టడం నిజమే. అయితే, ఆ వాహనంతో పాటు వారు కోరుకునేది ప్రత్యేకమైన రిజిస్ట్రేషన్ నంబర్. ఫ్యాన్సీ నంబర్ల మీద అందరికీ ఒక రకమైన మోజు ఉంటుంది. కొంతమంది నంబరుకు సెంటిమెంట్ కూడా పట్ల ఉంటారు. ఈ ప్రత్యేక నంబర్లు కావాలంటే ఎంతో ఖర్చు పెడతారు. ఆ రకమైన ఉత్సాహంతో వాహన నంబర్ల వేలం జరుగుతుండటంతో, రవాణా శాఖకు మంచి ఆదాయం వస్తోంది.
Date : 15-11-2024 - 10:47 IST -
#Andhra Pradesh
AP Liquor Shop Tenders : దరఖాస్తుకు నేడే ఆఖరి రోజు.. ఆ వైన్ షాపులకు ఒక్క దరఖాస్తేనట..!
AP Liquor Shop Tenders : ఆంధ్రప్రదేశ్లో ఈ నెల 16 నుంచి కొత్త మద్యం పాలసీ అమలుకు సిద్ధమవుతోంది. మద్యం దుకాణాల లైసెన్సుల కోసం దరఖాస్తుకు నేడే ఆఖరి గడువు. ఇక గురువారం రాత్రి 8 గంటల వరకు 65,629 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు వెల్లడించారు.
Date : 11-10-2024 - 12:39 IST -
#India
Delhi CM Atishi: ఢిల్లీ సీఎం అతిషి కింద 13 మంత్రిత్వ శాఖలు
Delhi CM Atishi: ఢిల్లీ కొత్త ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అతిషి మొత్తం 13 మంత్రిత్వ శాఖలను నిర్వహించనున్నారు. ఇందులో ఆర్థిక, రెవెన్యూ వంటి ముఖ్యమైన మంత్రిత్వ శాఖలు కూడా ఉన్నాయి. దీని తర్వాత సౌరభ్ భరద్వాజ్ గరిష్టంగా ఎనిమిది మంత్రిత్వ శాఖలను కలిగి ఉన్నారు.
Date : 22-09-2024 - 10:14 IST -
#Speed News
Deputy CM Bhatti: ప్రజలపై భారం వేయకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి: డిప్యూటీ సీఎం భట్టి
గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ప్రజా ప్రభుత్వంలో అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామన్నారు. ప్రభుత్వ ఖజానాకు ఆదాయం పెంచేందుకు మీ మీ శాఖల్లో స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకొని ఫలితాలు సాధించాలన్నారు.
Date : 30-08-2024 - 11:44 IST -
#Business
Net Direct Tax Collections: బడ్జెట్కు ముందు కేంద్రానికి గుడ్ న్యూస్.. ప్రత్యక్ష పన్నుల ద్వారా పెరిగిన ఆదాయం..!
వాస్తవానికి ప్రత్యక్ష పన్నుల (Net Direct Tax Collections) ద్వారా ప్రభుత్వానికి ఎంతో ఆదాయం వస్తుండగా, ఈ ఏడాది ఇప్పటివరకు 24 శాతానికి పైగా వృద్ధిని సాధించింది.
Date : 13-07-2024 - 10:33 IST -
#India
Railway: దక్షిణ మధ్య రైల్వే స్క్రాప్ అమ్మకాలు.. రికార్డు స్థాయిలో 411 కోట్ల ఆదాయం
Railway: దక్షిణ మధ్య రైల్వే ‘మిషన్ జీరో స్క్రాప్’ లక్ష్య సాధనలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2023-24లో స్క్రాప్ విక్రయం ద్వారా రూ 411.39 కోట్ల గణనీయమైన ఆదాయాన్ని నమోదు చేసింది. జోన్ తుక్కు అమ్మకంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రైల్వే బోర్డు నిర్దేశించిన లక్ష్యాన్ని అధిగమించింది. గత ఆర్థిక సంవత్సరం అనగా 2022-23 లో స్క్రాప్ అమ్మకం ద్వారా సాధించిన ఆదాయం రూ. 391 కోట్ల కంటే అధికం. భారతీయ రైల్వేల ఇ-ప్రొక్యూర్మెంట్ (ఐఆర్ఇపిఎస్) పోర్టల్ ఆన్లైన్లో […]
Date : 14-03-2024 - 5:44 IST -
#Speed News
Telangana Liquor: తాగుడులో మనమే టాప్..సీఎం రేవంత్ రెడ్డి షాక్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అధికారులు సమర్పించిన నివేదికలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చాలా ఆసక్తికరమైన విషయాలు వెల్లడయ్యాయి. దక్షిణాది రాష్ట్రాలైన ఏపీ, తమిళనాడు, కేరళ కంటే ఇక్కడే ఎక్కువగా మద్యం సేవిస్తున్నారని తేలింది.
Date : 19-12-2023 - 9:43 IST -
#Telangana
Telangana State : అప్పుల్లో సంపన్న రాష్ట్రం.. బీఆర్ఎస్ ఎదురు దాడి..
తెలంగాణ రాష్ట్రమే (Telangana State) అధోగతిలో పడిపోతుందని బీఆర్ఎస్ నాయకులు ఊకదంపుడు ఉపన్యాసాలతో ప్రజల్ని మభ్య పెట్టడానికి ఎన్నో ప్రయత్నాలు చేశారు.
Date : 14-12-2023 - 1:26 IST -
#Telangana
TSRTC Record: టీఎస్ఆర్టీసీ ఆల్ టైం రికార్డు, రాఖీ పౌర్ణమికి రూ.22.65 కోట్ల రాబడి
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ సరికొత్త రికార్డులను నమోదు చేసింది. నిన్న ఒక్క రోజే రూ.22.65 కోట్ల రాబడి సంస్థకు వచ్చింది.
Date : 01-09-2023 - 1:30 IST -
#Sports
Women IPL 2023: మహిళల ఐపీఎల్ ఫ్రాంచైజీ ధర ఎంతో తెలుసా.. ?
ఐపీఎల్ అంటేనే బీసీసీఐకి బంగారు బాతు.. లీగ్ ఆరంభమైనప్పటి నుంచీ కోట్లాది రూపాయలు ఆర్జించింది.
Date : 29-11-2022 - 10:56 IST -
#Sports
BCCI: ఆదాయంలో ఐపీఎల్ ది బెస్ట్ అంటున్న దాదా
ఆదాయం విషయంలో ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యుత్తమం లీగ్ అన్నాడు బీసీసీఐ చీఫ్ , మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ. ఐపీఎల్ ఇంగ్లీష్ ప్రీమియర్ లీగ్ ని మించి డబ్బులు ఇస్తుందని చెప్పాడు.
Date : 12-06-2022 - 10:04 IST