Revanth Gajwel Meetin
-
#Telangana
కాంగ్రెస్ వెలిగిపోతుంది.. మార్పు కోసం ఆ మూడు నినాదాలు..కేసీఆర్ పై ఖర్గే చార్జిషీట్
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసినట్టు…గజ్వేల్ సభ తెలంగాణ కాంగ్రెస్ కు కొత్తదనం తెచ్చింది. మొబైల్ లైట్లను వెలిగించి కేసీఆర్ పాలనకు నిరసన తెలపాలని మల్లిఖార్జునఖార్గే పిలుపునివ్వడం సభ హైలెట్. సంయుక్తంగా ఖర్గే, రేవంత్ ఇచ్చిన పిలుపు క్షణాల్లో కొన్ని వేల మొబైల్ లైట్లు జిగేల్ మన్నాయి. వాటిని చూసిన తరువాత తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉందో స్పష్టం అవుతోంది. వెలిగిన ఆ లైట్ల కాంతిలో కేసీఆర్ ప్రభుత్వం కాలిపోయేలా స్పందన కనిపించింది. ఇదే తరహా […]
Date : 18-09-2021 - 2:15 IST