Red Fort
-
#Speed News
Delhi Blast Case: ఢిల్లీ పేలుడు కేసులో ఇద్దరు నిందితులకు రిమాండ్!
దర్యాప్తు సంస్థ ప్రకారం.. షోయబ్ ఉమర్కు తన ఇంట్లో ఆశ్రయం ఇవ్వడమే కాకుండా అతనికి పేలుడు పదార్థాలను చేరవేయడం, సురక్షిత మార్గాలను చూపించడం, పరారయ్యేందుకు కూడా సహాయం చేశాడు.
Date : 26-11-2025 - 6:15 IST -
#India
Delhi Blast: ఢిల్లీ రెడ్ ఫోర్ట్ పేలుడు కేసులో కీలక విషయాలు వెల్లడి!
వర్గాల ద్వారా తెలిసిన సమాచారం ప్రకారం.. అదుపులోకి తీసుకున్న ఈ ముగ్గురు అనుమానితులను ఢిల్లీకి తరలించారు. అక్కడ వారిని ప్రశ్నిస్తున్నారు.
Date : 18-11-2025 - 5:26 IST -
#India
Red Fort Blast: ఎర్రకోట పేలుడు కేసు.. మరో కారు కోసం గాలిస్తున్న పోలీసులు!
పేలుడు జరిగిన రోజున అనుమానితులతో పాటు ఒక i20 కారుతో పాటు ఈ ఎరుపు రంగు ఈకోస్పోర్ట్ కారు కూడా ఉన్నట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.
Date : 12-11-2025 - 6:28 IST -
#India
Delhi Car Blast: ఢిల్లీ ఎర్రకోట పేలుడు కేసులో డాక్టర్ షాహీన్ షాహిద్ అరెస్ట్.. ఎవరీ మహిళ?
గూఢచార వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మిషన్ను షాహీన్కు అప్పగించింది మరెవరో కాదు జైషే మహమ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజార్ సోదరి అయిన సాదియా అజార్. సాదియా పాకిస్థాన్లో మహిళా విభాగానికి చీఫ్గా పరిగణించబడుతోంది.
Date : 11-11-2025 - 8:55 IST -
#India
Red Fort: మూడు రోజుల పాటు ఎర్రకోట బంద్
Red Fort: దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో సోమవారం రాత్రి జరిగిన కారు పేలుడు దేశవ్యాప్తంగా కలకలాన్ని రేపింది. సాయంత్రం ఏడుగంటల సమయంలో భారీ శబ్దంతో పేలిన కారు మంటల్లో చిక్కుకొని 13 మంది ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు
Date : 11-11-2025 - 4:10 IST -
#India
Shocking : ఎర్రకోటకే కన్నం వేసిన ఘనులు
Shocking : దేశ రాజధాని ఢిల్లీలోని చారిత్రక ఎర్రకోట ప్రాంగణంలో ఒక సంచలనాత్మక దొంగతనం చోటు చేసుకుంది. జైన సమాజం నిర్వహిస్తున్న మతపరమైన ఆచారాల సమయంలో అమూల్యమైన కలశం మాయమైపోవడం భద్రతా ఏర్పాట్లపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తింది.
Date : 06-09-2025 - 12:09 IST -
#India
Congress : ఎర్రకోట వేడుకలకు ఖర్గే, రాహుల్ దూరం..సీటుపై నెలకొన్న వివాదమే కారణమా?..!
తాజా సమాచారం మేరకు, ఈ వార్షిక వేడుకలకు రాహుల్, ఖర్గే దూరంగా ఉండటానికి ప్రధాన కారణంగా గతేడాది జరిగిన "సీటు వివాదం" ఉన్నట్లు వర్గాలు భావిస్తున్నాయి. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ ఈ మేరకు ఎలాంటి ప్రకటన విడుదల చేయకపోయినా, రాజకీయ విశ్లేషకులు మాత్రం ఇది ఉద్దేశపూర్వక నిర్ణయమేనని అభిప్రాయపడుతున్నారు.
Date : 15-08-2025 - 1:03 IST -
#India
Independence Day 2025: 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమైన ఎర్రకోట!
ఎర్రకోట వద్దే కాకుండా నగరంలోని కీలక ప్రదేశాలైన ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం, రైల్వే స్టేషన్లు, బస్ టెర్మినల్స్, మెట్రో స్టేషన్లు, షాపింగ్ మాల్స్, మార్కెట్ ప్రాంతాలు, పర్యాటక ప్రదేశాలలో కూడా భద్రతను గణనీయంగా పెంచారు.
Date : 14-08-2025 - 4:29 IST -
#India
Mughals Vs Red Fort: ఎర్రకోట తమదేనంటూ మొఘల్ వారసురాలి పిటిషన్.. ఏమైందంటే ?
గతంలో ఇదే అంశంపై ఢిల్లీ హైకోర్టులోనూ సుల్తానా బేగమ్(Mughals Vs Red Fort) పిటిషన్ వేసింది.
Date : 05-05-2025 - 3:16 IST -
#Special
‘Bharat Parv’ Celebrations: రిపబ్లిక్ డే పరేడ్ తర్వాత ప్రారంభమయ్యే ఈ ఈవెంట్ గురించి మీకు తెలుసా?
భారత్ పర్వ్ 2025కి వెళ్లడానికి మీరు టిక్కెట్ల కోసం డబ్బు ఖర్చు చేయనవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ప్రవేశం ఉచితం. మీరు ట్రాఫిక్ను నివారించాలనుకుంటే మెట్రోలో ప్రయాణించండి.
Date : 26-01-2025 - 3:23 IST -
#India
Red Fort : ఎర్రకోటను తమకు అప్పగించలంటూ మొఘల్ వారసుల పిటిషన్
ఎర్రకోట అనేది తమ పూర్వీకులు నిర్మించారనే విషయాన్ని ఆధారపడి, అది తమకు చెందినదని, బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ వారు అక్రమంగా స్వాధీనం చేసుకున్న ఎర్రకోటను తిరిగి తమకు అప్పగించాలని కోరారు.
Date : 13-12-2024 - 6:40 IST -
#India
PM Modi : భారతీయులంతా తలుచుకుంటే వికసిత భారత్ సాధ్యమే : ప్రధాని మోడీ
ఇవాళ ఉదయం ఢిల్లీలోని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసిన ప్రధాని మోడీ అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
Date : 15-08-2024 - 8:48 IST -
#India
78th Independence Day : కాసేపట్లో ఎర్రకోటపై జెండా ఎగురవేయనున్న ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాసేపట్లో దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటపై వరుసగా 11వసారి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.
Date : 15-08-2024 - 7:15 IST -
#India
Independence Day 2023 : ఎర్రకోట స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఎన్ని కెమెరాలతో టెలికాస్ట్ చేస్తారో తెలుసా? వామ్మో.. ఇన్ని కెమెరాలా?
ఎర్రకోట వద్ద జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ప్రసార భారతి ద్వారా దేశమంతా వివిధ ఛానల్స్ ద్వారా టెలికాస్ట్ చేస్తారని తెలిసిందే. ఈ వేడుకల్ని టెలికాస్ట్ చేయడానికి ఎన్ని కెమెరాలు వాడతారో తెలిస్తే మీరు కచ్చితంగా ఆశ్చర్యపోతారు.
Date : 14-08-2023 - 9:30 IST -
#India
Independence Day 2023: ఎర్రకోటలో ప్రధాని మోడీతో మరో ఇద్దరు మహిళలు
ప్రతి ఏడాది ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ప్రధాని ఎగరేస్తారు. ఈ ఏడాది ప్రతి ఏటా మాదిరిగానే ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు.
Date : 14-08-2023 - 1:43 IST