Rcb
-
#Sports
ఐపీఎల్ 2026 వేలం.. అత్యంత భారీ ధర పలికిన ఆటగాళ్లు వీరే!
వెంకటేష్ అయ్యర్ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ. 7 కోట్లకు కొనుగోలు చేసింది. గత ఏడాది కేకేఆర్ ఇతడికి రూ. 23.75 కోట్లు చెల్లించగా, ఈసారి వేలంలో అతని ధర గణనీయంగా తగ్గి రూ. 7 కోట్లకు చేరుకుంది.
Date : 16-12-2025 - 7:30 IST -
#Sports
RCB: ఆర్సీబీ జట్టును కొనుగోలు చేయబోయేది ఇతనేనా?!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును కొనుగోలు చేయడంలో భారతీయ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త సంజయ్ గోవిల్ ఆసక్తి చూపారు. ఆయన గ్లామోర్గాన్ క్రికెట్ క్లబ్తో కలిసి RCBని కొనుగోలు చేసే అవకాశం ఉంది.
Date : 04-12-2025 - 3:30 IST -
#Sports
Rajasthan Royals: ఐపీఎల్ 2026.. ఆర్సీబీతో పాటు అమ్మకానికి మరో జట్టు కూడా..!
గత కొన్ని సంవత్సరాలుగా ఆర్ఆర్ మాజీ ఆటగాళ్లు ప్రస్తుత మేనేజ్మెంట్ వైఖరి ఆటగాళ్ల పట్ల చాలా బాగుందని చెప్పారు. ఆర్. అశ్విన్ కూడా ఈ విషయం గురించి బహిరంగంగా మాట్లాడి, తాను పనిచేసిన మేనేజ్మెంట్లలో ఆర్ఆర్ ఉత్తమమైనదని చెప్పారు.
Date : 29-11-2025 - 1:15 IST -
#Sports
RCB: ఆర్సీబీపై ప్రముఖ ప్రొడక్షన్ హౌస్ కన్ను!
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రాబోయే సీజన్ (IPL 2026)లో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగనుంది. ఈ జట్టు గత సీజన్లో 18 సంవత్సరాల తర్వాత తమ మొట్టమొదటి IPL టైటిల్ను గెలుచుకుంది.
Date : 17-11-2025 - 8:15 IST -
#Speed News
IPL 2026 Retentions: ఐపీఎల్ 2026 వేలానికి ముందు అన్ని జట్ల రిటెన్షన్ జాబితా విడుదల!
జట్టు పలువురు స్టార్ ఆటగాళ్లను అట్టిపెట్టుకోగా.. కొంతమంది ముఖ్య ఆటగాళ్లను విడుదల చేసింది. మొత్తం 9 మంది ఆటగాళ్లను ముంబై ఇండియన్స్ రిలీజ్ చేసింది.
Date : 15-11-2025 - 6:11 IST -
#Sports
IPL 2026 రిటెన్షన్, మినీ వేలం… బడాబడా ప్లేయర్లంతా బయటకే?
ఐపీఎల్ 2026 మినీ వేలంపై అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా సంజు శాంసన్ – రవీంద్ర జడేజా ట్రేడ్ డీల్స్ ఎలా ఉంటాయోనని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 15న రిటెన్షన్ జాబితాలు సమర్పించాల్సి ఉండగా, ఆ తర్వాత కూడా ట్రేడ్ విండోలు తెరిచే ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్ 16న అబుదాబిలో మినీ వేలం జరగనుంది. ఈ రిటెన్షన్ ప్రాసెస్ను లైవ్లో ఎలా చూడాలి, ప్రత్యక్ష ప్రసారం ఎప్పుడు జరుగుతుందనే వివరాల కోసం వార్తలోకి వెళ్లాల్సిందే. ఐపీఎల్ 2025 […]
Date : 15-11-2025 - 10:28 IST -
#Sports
IPL 2026 Retention: ఐపీఎల్ 2026 రిటెన్షన్ లిస్ట్.. ఏ రోజు, ఎక్కడ లైవ్ చూడాలి?
ఐపీఎల్ 2026 మినీ వేలం కోసం పూర్తి రిటెన్షన్ జాబితా నవంబర్ 15, శనివారం నాడు విడుదల కానుంది. గత సంవత్సరం భారీ మొత్తంలో కొనుగోలు చేసిన పలువురు పెద్ద ఆటగాళ్లను ఫ్రాంచైజీలు విడుదల చేయాలని యోచిస్తున్నాయి.
Date : 12-11-2025 - 6:58 IST -
#Sports
RCB Franchise: అమ్మకానికి ఆర్సీబీ.. కొనుగోలు చేయాలని చూస్తున్న టాప్-5 కంపెనీలు ఇవే!
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ప్రజాదరణ పొందిన జట్టు అయినప్పటికీ RCB గత 17 ఏళ్లుగా ఒక్క టైటిల్ను కూడా గెలవలేదు. విరాట్ కోహ్లీ, డివిలియర్స్ వంటి అద్భుతమైన ఆటగాళ్లు ఉన్నప్పటికీ వారికి కప్ దక్కలేదు.
Date : 06-11-2025 - 2:38 IST -
#Sports
Sanju Samson: ఆర్సీబీలోకి సంజు శాంసన్.. ఇదిగో ఫొటో!
సంజు శాంసన్ ఆస్ట్రేలియా పర్యటన కోసం సిద్ధమవుతున్నాడు. ఆసియా కప్ 2025లో సంజు ఆడాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సంజు ఇన్నింగ్స్ను ప్రారంభించే అవకాశం ఉంది.
Date : 22-10-2025 - 2:30 IST -
#Sports
RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయనున్న అదానీ గ్రూప్?!
ఐపీఎల్లో అత్యంత అభిమానులను కలిగిన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు ఉంది. ఈ ఫ్రాంఛైజీకి అభిమానుల ఫాలోయింగ్ చాలా ఎక్కువ. సోషల్ మీడియాలో కూడా ఫాలోవర్ల విషయంలో RCB ఇతర జట్ల కంటే చాలా ముందుంది.
Date : 17-10-2025 - 10:01 IST -
#Sports
Yash Dayal: ఆర్సీబీ స్టార్ ఆటగాడిపై 14 పేజీల ఛార్జిషీట్!
ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యశ్ దయాల్ను రూ. 5 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఐపీఎల్ 2025లో దయాల్ ప్రదర్శన బాగానే ఉంది.
Date : 12-10-2025 - 9:49 IST -
#Sports
RCB: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన డీల్కు రంగం సిద్ధం?
ఐపీఎల్లో అపారమైన అభిమాన గణం, బలంగా నిలదొక్కుకున్న బ్రాండ్గా RCBకి ఉన్న స్థానం దృష్ట్యా, ఈ విక్రయం భారత క్రీడా వ్యాపార రంగంలో ఒక మైలురాయిగా నిలవనుంది. RCB యాజమాన్యం మార్పుపై అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Date : 01-10-2025 - 6:58 IST -
#India
Bangalore : తొక్కిసలాట ఘటన… ఒక్కో కుటుంబానికి ఆర్సీబీ రూ. 25 లక్షల పరిహారం
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ గడిచిన 84 రోజులుగా పూర్తిగా మౌనం పాటించడంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. కానీ శనివారం, ఆ ఫ్రాంచైజీ అధికారికంగా స్పందిస్తూ, బాధిత కుటుంబాలకు ఆర్థిక సాయం ప్రకటించింది.
Date : 30-08-2025 - 11:56 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియానికి బిగ్ షాక్.. ఆర్సీబీ జట్టే కారణమా?!
మహిళల వన్డే వరల్డ్ కప్ 2025 సెప్టెంబర్ 30న ప్రారంభమవుతుంది. మొదటి మ్యాచ్లో టీమ్ ఇండియా శ్రీలంకతో తలపడనుంది. అక్టోబర్ 5న టీమ్ ఇండియా పాకిస్తాన్తో కీలక మ్యాచ్ ఆడనుంది.
Date : 12-08-2025 - 9:40 IST -
#Sports
Chinnaswamy Stadium: చిన్నస్వామి స్టేడియంలో లోపాలు.. ఇకపై మ్యాచ్లు బంద్?!
కమిషన్ తన నివేదికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ DNA ఎంటర్టైన్మెంట్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ (KSCA)లను ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంది.
Date : 26-07-2025 - 6:06 IST