Ramagundam
-
#Telangana
KCR: కాంగ్రెస్ త్వరలో భూస్థాపితం: కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్.ఈ రోజు శుక్రవారం పెద్దపల్లిలోని రామగుండంలో జరిగిన రోడ్షోలో పాల్గొన్న కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రకటించారు.
Date : 03-05-2024 - 10:49 IST -
#Speed News
Ramagundam Fertilizers : రామగుండం ఫెర్టిలైజర్స్లో 28 జాబ్స్
Ramagundam Fertilizers : ‘రామగుండం ఫెర్టిలైజర్స్’.. ఇది నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్, ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్, ఫెర్టిలైజర్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాల జాయింట్ వెంచర్ కంపెనీ.
Date : 16-02-2024 - 8:54 IST -
#Speed News
IT Raids : రామగుండంలో 2 కోట్లు సీజ్.. నారాయణపేట ఎమ్మెల్యే అనుచరులపై ఐటీ రైడ్స్
IT Raids : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ తేదీ సమీపించిన తరుణంలో ఇవాళ తెల్లవారుజాము నుంచి పలువురు అభ్యర్థులు టార్గెట్గా ఐటీ రైడ్స్ జరుగుతున్నాయి.
Date : 27-11-2023 - 11:00 IST -
#Telangana
PM MODI: నేడు తెలంగాణలో పర్యటించనున్న మోదీ, డుమ్మా కొట్టనున్న కేసీఆర్…!!
ఇవాళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. పెద్దపల్లి జిల్లాలో రామగుండం ఎరువుల ఫ్యాక్టరీతోపాటు భద్రాచలం నుంచి సత్తుపల్లి వరకు నిర్మించిన రైలు మార్గాన్ని ప్రధాని మోదీ జాతికి అంకితం చేస్తారు. ₹.2,268 కోట్లతో చేపట్టే పలు జాతీయ రహదారుల పనుల విస్తరణకు శంకుస్థాపన చేస్తారు. వీటికి సంబంధించిన కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తవ్వగా… కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, భగవంత్ ఖుబూ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఆర్ఎఫ్సీఎల్ ను సందర్శించి ఏర్పాట్లను సమీక్షించారు. ఇవాళ మధ్యాహ్నం 12.25 […]
Date : 12-11-2022 - 6:17 IST -
#Telangana
Modi Tour: `మోడీ` మీట్ అండ్ గ్రీట్
ఏపీ పర్యటన ముగించుకుని నవంబర్ 12న బేగంపేట విమానాశ్రయానికి చేరుకునే ప్రధాని నరేంద్ర మోదీ సుమారు 20 నిమిషాల పాటు బీజేపీ కార్యకర్తలతో భేటీ కానున్నాఉ. విమానాశ్రయం వెలుపల కార్యకర్తల సమావేశంలో ప్రసంగించనున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి జి. కిషన్రెడ్డి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కుమార్, పార్టీ ఉపాధ్యక్షుడు డి.కె. అరుణతో సహా రాష్ట్ర బిజెపి అగ్రనేతలు స్వాగతం పలుకుతారు.
Date : 11-11-2022 - 12:52 IST -
#India
PM Modi: రేపు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. బీజేపీ ముఖ్యనేతలతో చర్చ..!
నేడు విశాఖలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు.
Date : 11-11-2022 - 11:04 IST -
#Andhra Pradesh
Modi Tour: మోడీ పర్యటనకు నిరసనల సెగ, బంద్ షురూ!
ప్రధాన మంత్రి మోడీ ర్యాలీకి భారీ ఏర్పాట్లు చేసిన ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎస్పీజీ ఇచ్చిన రిపోర్ట్ తో ఢీలా పడ్డారు. విశాఖపట్నంలోని లా అండ్ ఆర్డర్ పరిస్థితుల దృష్ట్యా కేవలం ఒక కిలోమీటర్ వరకు మాత్రమే అనుమతినిస్తూ ఎస్పీజీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ ఉక్కు కార్మికులు పెద్ద ఎత్తున నిరసనకు సమాయాత్తం అయ్యారు. విశాఖ, రామగుండంలలో మోదీకి నల్ల జెండాలతో స్వాగతం పలకడానికి కమ్యూనిస్ట్ లు సిద్ధం అయ్యారు. మరో వైపు టీఆర్ ఎస్వీ నిరసనలకు పిలుపు ఇవ్వడమే కాకుండా గో బ్యాక్ మోడీ అంటూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాని రాకను నిరసిస్తూ విశాఖ, రామగుండం బంద్ లకు ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు బంద్ కు పిలుపునివ్వడం గమనార్హం.
Date : 10-11-2022 - 5:24 IST -
#Telangana
నేడే జాతికి అంకితం : దేశంలోనే అతిపెద్ద ఫ్లోటింగ్ సౌర విద్యుత్ ప్లాంట్ రామగుండంలో..విశేషాలివీ
ఎన్టీపీసీ రామగుండం నేడు ఒక కీలక ఘట్టానికి వేదికగా నిలువబోతోంది. ఎన్టీపీసీ రామగుండం ప్రాజెక్టు వద్ద రిజర్వాయర్లో నిర్మించిన 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ను ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు.
Date : 30-07-2022 - 10:52 IST