Ram Mandir
-
#India
Judges Invited : ఆ ఐదుగురు జడ్జీలకు రామమందిర ఆహ్వానం.. ఎవరు ?
Judges Invited : ఐదుగురు సభ్యులతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం 2019లో అయోధ్య రామమందిర నిర్మాణానికి అనుకూలంగా తీర్పు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
Published Date - 02:12 PM, Fri - 19 January 24 -
#Devotional
Ayodhya Ram Mandir Inauguration: అయోధ్య రాముడి చిత్రాలు ఇవే.. సోషల్ మీడియాలో వైరల్..!
నిర్మాణంలో ఉన్న అయోధ్యలోని రామ మందిరం (Ayodhya Ram Mandir Inauguration)లో గర్భగుడిలో కొత్త రాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. బుధవారం రోజంతా పూజల అనంతరం విగ్రహాన్ని కచ్చితంగా ఉంచాల్సిన చోటే ఉంచారు.
Published Date - 01:35 PM, Fri - 19 January 24 -
#Speed News
Free Maternity Care : ఆ ఆస్పత్రిలో ఫ్రీ డెలివరీ.. రామమందిర ప్రారంభోత్సవ వేళ సేవాభావం
Free Maternity Care : జనవరి 22న అయోధ్య రామమందిరంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠాపనా మహోత్సవం జరగనుంది.
Published Date - 01:15 PM, Fri - 19 January 24 -
#India
Pannun Warning : సీఎం యోగిని చంపేస్తాం.. 22న అయోధ్యలో ఎటాక్ తప్పదు : పన్నూ
Pannun Warning : అమెరికాలో ఆశ్రయం పొందుతున్న ఖలిస్థానీ ఉగ్రవాది గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి చెలరేగాడు.
Published Date - 11:46 AM, Fri - 19 January 24 -
#Devotional
January 22 : రామమందిరం ప్రారంభోత్సవం రోజున రాశిఫలాలివీ..
January 22 - Zodiac Signs : జనవరి 22న అయోధ్య రామాలయంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరగబోతోంది.
Published Date - 11:17 AM, Fri - 19 January 24 -
#Speed News
Ram Lalla : రామమందిరం గర్భగుడి నుంచి రామ్లల్లా మొదటి ఫొటో..
Ram Lalla : ఎట్టకేలకు అయోధ్య రామమందిరం గర్భగుడిలో రామ్లల్లా కొలువుతీరారు.
Published Date - 07:20 AM, Fri - 19 January 24 -
#Telangana
Ram Mandir: అక్షింతలు అంటే రేషన్ బియ్యం కాదు: బండి ఫైర్
అక్షింతలను రేషన్ బియ్యంగా పిలవడం మంచిది కాదని పొన్నం ప్రభాకర్ కు సూచించారు బీజేపీ నేత బండి సంజయ్. అయోధ్యలోని అక్షింతలను రేషన్ బియ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
Published Date - 08:44 PM, Thu - 18 January 24 -
#Devotional
Ayodhya: క్రేన్ సహాయంతో గర్భగుడి వద్దకు చేరుకున్న రామ్ లల్లా.. కొద్దిసేపట్లో ప్రత్యేక పూజలు ?
తాజాగా అయోధ్యలో నిర్మాణంలో ఉన్న రామమందిరం గర్భగుడి వద్దకు రామ్ లల్లా చేరుకున్నారు. అంతేకాకుండా మరికొద్ది సేపట్లో రామ్ లల్లా ప్రతిష్ట సందర్భ
Published Date - 05:43 PM, Thu - 18 January 24 -
#South
Ram Mandir: రామ మందిరంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మానికి సంబంధించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డీఎంకే అధినేత ఉదయనిధి స్టాలిన్ ఇప్పుడు అయోధ్యలో రామమందిరం నిర్మాణంపై మాట్లాడారు.
Published Date - 03:37 PM, Thu - 18 January 24 -
#India
Ayodhya Security: అయోధ్య భద్రతకు యాంటీ టెర్రరిస్ట్ కమాండోలు.. వారి శిక్షణ ఎలా ఉంటుందో తెలుసా..?
రామమందిర ప్రాణ్ ప్రతిష్ఠా కార్యక్రమానికి ముందు అయోధ్య భద్రత (Ayodhya Security)ను పెంచారు. ఉత్తరప్రదేశ్కు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (ATS) కమాండోలు అయోధ్యలోని లతా మంగేష్కర్ చౌక్ వద్ద మోహరించారు.
Published Date - 08:24 AM, Thu - 18 January 24 -
#India
Ram Lalla Statue: అయోధ్య బాల రాముడి విగ్రహం ఇదేనా..!
ఈనెల 22న అయోధ్యలో బాల రాముడి (Ram Lalla Statue) ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఆ కార్యక్రమం తరువాత గర్భ గుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఆ బాల రాముడి విగ్రహం ఇదేనట.
Published Date - 08:08 AM, Thu - 18 January 24 -
#Speed News
Ram Mandir With 20 Kg Biscuits: 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనా.. సోషల్ మీడియాలో ప్రశంసలు
కళాకారుడు 20 కిలోల బిస్కెట్లతో రామ మందిర నమూనా (Ram Mandir With 20 Kg Biscuits)ను తయారు చేశాడు. దుర్గాపూర్కు చెందిన ఛోటాన్ ఘోష్ మోను అనే యువకుడు ఈ మోడల్ను తయారు చేసి నగరవాసులను ఆశ్చర్యపరిచాడు.
Published Date - 07:35 AM, Thu - 18 January 24 -
#Devotional
Ayodhya: రామయ్యకు భారీగా నైవేద్యాన్ని సమర్పించిన హైదరాబాద్ వాసీ.. ఏకంగా అన్ని కిలోల లడ్డు?
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవ కార్యక్రమానికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరో ఐదు రోజుల్లో బాల రామయ్య గర్భగుడిలో కొలువుదీరనున్నారు. రామయ్
Published Date - 06:00 PM, Wed - 17 January 24 -
#Andhra Pradesh
Chandrababu: ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామాలయంలో ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఆహ్వానాలు అందాయి. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా శ్రీరామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రతినిధులు చంద్రబాబుకు ఆహ్వానం పలికారు.
Published Date - 03:35 PM, Wed - 17 January 24 -
#Sports
Virat Kohli Visit Ram Temple: విరాట్-అనుష్క దంపతులకు అయోధ్య ఆహ్వానం.. కోహ్లీకి బీసీసీఐ పర్మిషన్ ఇస్తుందా..?
రామ మందిర ప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా కోహ్లీకి ఆహ్వానం (Virat Kohli Visit Ram Temple) అందింది. ఈ కార్యక్రమం కోసం కోహ్లీ, అనుష్క శర్మ జనవరి 22న అయోధ్యకు చేరుకోనున్నారు.
Published Date - 08:56 AM, Wed - 17 January 24