Rajkot
-
#India
Earthquake : 4.2 తీవ్రతతో గుజరాత్లో భూకంపం..
Earthquake : భూకంప కదలికలను అనుభవించిన తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని గాంధీనగర్లోని రాష్ట్ర కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు.
Published Date - 10:15 AM, Sat - 16 November 24 -
#Viral
Viral: సొంత తల్లిని దారుణంగా హత్య చేసి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్
సొంత తల్లిని చంపి ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి క్షమాపణలు చెప్పాడు. తన తల్లిని హత్య చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో 'నన్ను క్షమించు తల్లీ, నేను నిన్ను చంపాను, నేను నిన్ను కోల్పోతున్నాను, ఓం శాంతి' అని క్యాప్షన్ ఇచ్చాడు. మరో పోస్ట్లో నేను నా తల్లిని చంపుతున్నాను
Published Date - 07:02 PM, Sat - 31 August 24 -
#Speed News
Rajkot Fire: రాజ్కోట్ గేమింగ్ జోన్ ప్రమాదంపై సిట్ నివేదిక
రాజ్కోట్ గేమింగ్ జోన్ ఘటనపై సిట్ శుక్రవారం గుజరాత్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మే 25న రాజ్కోట్ గేమ్ జోన్లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణకు గుజరాత్ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం శుక్రవారం గాంధీనగర్లో హోం శాఖ సహాయ మంత్రి హర్ష్ సంఘ్వీకి తన నివేదికను సమర్పించింది.
Published Date - 10:55 PM, Fri - 21 June 24 -
#India
Rajkot Game Zone Fire: రాజ్కోట్ గేమ్ జోన్ అగ్ని ప్రమాదంలో కొత్తగా పెళ్లయిన జంట మృతి
గుజరాత్లోని రాజ్కోట్లోని గేమింగ్ జోన్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 27 మంది మరణించారు. ఇందులో కొత్తగా పెళ్లయిన జంట కూడా ప్రాణాలు కోల్పోయారు. అక్షయ్ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం ఈ ఏడాది వీరిద్దరి వివాహం హిందూ సంప్రదాయం ప్రకారం జరగగా
Published Date - 08:59 AM, Mon - 27 May 24 -
#India
Rajkot Game Zone Fire: రాజ్కోట్ అగ్నిప్రమాదంపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహం
రాజ్కోట్ అగ్నిప్రమాదం కేసు ఇప్పుడు గుజరాత్ హైకోర్టుకు చేరుకుంది. ఈ అంశంపై గుజరాత్ హైకోర్టులో రేపు అంటే సోమవారం విచారణ జరగనుంది. రాష్ట్రంలో గేమ్ జోన్లపై హైకోర్టు రేపు ఆదేశాలు జారీ చేసే అవకాశం ఉంది.
Published Date - 03:19 PM, Sun - 26 May 24 -
#India
Rajkot Fire Tragedy: రాజ్కోట్ అగ్నిప్రమాదంపై మోడీ దిగ్బ్రాంతి, మృతుల కుటుంబాలకు 4 లక్షలు
గుజరాత్లో టీఆర్పీ గేమింగ్ జోన్ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఎక్స్ లో పోస్ట్ చేస్తూ బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహాయాన్ని అందించేందుకు స్థానిక యంత్రాంగం కృషి చేస్తుందని తెలిపారు
Published Date - 12:27 AM, Sun - 26 May 24 -
#Speed News
Gujarat Fire Accident: గుజరాత్లోని గేమింగ్ జోన్ అగ్నిప్రమాదంలో 24 మంది మృతి
గుజరాత్లోని రాజ్కోట్ గేమింగ్ జోన్లో శనివారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 9 మంది చిన్నారులు సహా 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. మంటల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
Published Date - 10:35 PM, Sat - 25 May 24 -
#Sports
Ben Duckett Century : రాజ్ కోట్ లో భారత్ భారీస్కోరు..ధీటుగా జవాబిస్తున్న ఇంగ్లాండ్
భారత్, ఇంగ్లాండ్ (England Vs India) మధ్య మూడో టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. రెండోరోజు ఇరు జట్లు సమాన ఆధిపత్యం కనబరిచాయి. తొలి రెండు సెషన్లలో బ్యాటింగ్ చేసిన భారత్ భారీస్కోరు సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో 445 పరుగులకు ఆలౌటైంది. జడేజా 112 పరుగుకు ఔటయ్యాక భారత్ ఇన్నింగ్స్ త్వరగా ముగుస్తుందనిపించింది. అయితే ధృవ్ జురెల్, అశ్విన్ కీలక పార్టనర్ షిప్ తో భారీస్కోరు అందించారు. అరంగేట్రంలో జురెల్ కూడా ఆకట్టుకున్నాడు. అశ్విన్ తో కలిసి […]
Published Date - 05:42 PM, Fri - 16 February 24 -
#Sports
Rohit Sharma : రోహిత్ రికార్డుల మోత.. రాజ్ కోట్ లో కెప్టెన్ ఇన్నింగ్స్
Rohit Sharma ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అదరగొట్టాడు. 3 వికెట్లు చేజార్చుకుని కష్టాల్లో ఉన్న దశలో హిట్ మ్యాన్ బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్
Published Date - 05:58 PM, Thu - 15 February 24 -
#Sports
Rohit Sharma : అయ్యో జడ్డూ ఎంత పని చేశావ్… క్యాప్ విసిరికొట్టిన రోహిత్ శర్మ
Rohit Sharma జాతీయ జట్టులో అరంగేట్రం చేసిన యువ ఆటగాడు సర్ఫ్ రాజ్ ఖాన్ ఆరంభ మ్యాచ లోనే దుమ్మురేపాడు. బాజ్ బాల్ కాన్సెప్ట్ తోనే ఇంగ్లాండ్ పై రెచ్చిపోయాడు.
Published Date - 05:53 PM, Thu - 15 February 24 -
#Sports
IND vs ENG: రాజ్కోట్లోనే 10 రోజులు ఉండనున్న టీమిండియా.. భారత జట్టు ఫుడ్ మెనూ ఇదే..!
మూడో టెస్టు కోసం భారత క్రికెట్ జట్టు రాజ్కోట్కు చేరుకుంది. ఐదు టెస్టు మ్యాచ్ల సిరీస్లో భాగంగా భారత్, ఇంగ్లండ్ (IND vs ENG) జట్ల మధ్య మూడో మ్యాచ్ ఫిబ్రవరి 15 నుంచి రాజ్కోట్లోని సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది.
Published Date - 11:35 AM, Tue - 13 February 24 -
#Trending
KG Ghee – 2 Lakhs : ఈ నెయ్యి కేజీకి రూ.2 లక్షలు.. ఎందుకు ?
KG Ghee - 2 Lakhs : సాధారణంగా మన దేశంలో కిలో నెయ్యి ధర రూ.640 నుంచి రూ.750 దాకా ఉంది.
Published Date - 12:00 PM, Fri - 13 October 23 -
#Sports
Rohit Sharma: టీమిండియా కెప్టెన్ కు షాక్.. రోహిత్ శర్మ ఐఫోన్ చోరీ!
భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ ఐఫోన్ రాజ్కోట్లో చోరీకి గురైంది.
Published Date - 02:58 PM, Fri - 29 September 23 -
#Sports
Rohit Sharma: భార్యని వదల్లేక రోహిత్.. బుంగమూతి పెట్టిన భార్య
రోహిత్ శర్మను ఫ్యాన్స్ హిట్ మ్యాన్ గా పిలుచుకుంటారు. ఎందుకంటే మనోడి హిట్టింగ్ అట్లుంటది మరి. బరిలోకి దిగాడా అంతే ఎడాపెడా బాదడమే పనిగా పెట్టుకుంటాడు.
Published Date - 05:42 PM, Wed - 27 September 23 -
#Sports
Australia Worst Record: ఈరోజు జరిగే వన్డేలో ఆస్ట్రేలియా ఓడిపోతే ఓ చెత్త రికార్డు ఖాయం..!
కంగారూ జట్టు మూడో వన్డేలో ఓడిపోతే ఒక చెత్త రికార్డు ఆసీస్ పేరిట (Australia Worst Record) నమోదవుతుంది. ఈరోజు ఆస్ట్రేలియా ఓడిపోతే వరుసగా 6 వన్డేల్లో ఓడిపోయినట్టు అవుతుంది.
Published Date - 11:04 AM, Wed - 27 September 23