Rains Updates
-
#Telangana
Rain Alert : తెలంగాణలోని ఆ జిల్లాలో వర్షాలే వర్షాలు..
Rain Alert : ఉమ్మడి ఖమ్మం, మెదక్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి.
Date : 14-10-2024 - 7:07 IST -
#Telangana
Khammam Floods: ఖమ్మంలో పువ్వాడ అక్రమ కట్టడాలు, వరదలకు కారణమిదే: సీఎం రేవంత్
ఆక్రమణల వల్లే ఖమ్మంలో వరదలు ముంచెత్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్కుమార్ ఆక్రమిత భూమిలో ఆస్పత్రిని నిర్మించారని, దీనిపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు స్పందించాలని డిమాండ్ చేశారు. 75 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఖమ్మంలో 42 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు
Date : 03-09-2024 - 3:58 IST -
#Telangana
Telangana Floods: వరద నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరిన సీఎం రేవంత్
రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల జరిగిన నష్టాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నష్టాలు మరియు కొనసాగుతున్న సహాయక చర్యలను సమీక్షించడానికి జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో, సిఎం రేవంత్ రెడ్డి వరదల తీవ్ర ప్రభావాన్ని నొక్కిచెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుండి తక్షణమే ఆదుకోవాలని పిలుపునిచ్చారు.
Date : 02-09-2024 - 3:13 IST -
#World
Australia Rains: ఆస్ట్రేలియాలో తుఫాన్ బీభత్సం, మహిళ మృతి
ఆస్ట్రేలియాలో వర్షాలు దంచికొడుతున్నాయి. అత్యధిక జనాభా కలిగిన న్యూ సౌత్ వేల్స్ రాష్ట్రంలో చెట్టు కూలడంతో ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మరో వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి. దీంతో సమీపంలోని ఆసుపత్రిలో చేర్చినట్లు జిన్హువా వార్తా సంస్థ తెలిపింది
Date : 02-09-2024 - 10:09 IST -
#Andhra Pradesh
AP Floods: రాత్రంతా పడుకోకుండా ప్రజల్లోనే సీఎం చంద్రబాబు
వర్షాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. అర్ధరాత్రి 1.10 గంటలకు కృష్ణలంకలోని 16వ డివిజన్ పోలీసు కాలనీలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఏపీలో భారీ వర్షాల దృష్ట్యా సీఎం చంద్రబాబుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఫోన్ చేసి మాట్లాడారు. సోమవారం దక్షిణాది రాష్ట్రానికి 40 పవర్ బోట్లు మరియు ఆరు హెలికాప్టర్లను పంపిస్తామని హోం కార్యదర్శి గోవింద్ మోహన్ చంద్రబాబుకు హామీ ఇచ్చారు
Date : 02-09-2024 - 9:10 IST -
#Andhra Pradesh
Telangana-Andhra Pradesh: భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మృతి
భారీ వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లో 20 మంది మరణించారు. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఆదివారం భారీ వర్షం కురిసింది. రాష్ట్రంలో వర్షాల కారణంగా 9 మంది ప్రాణాలు కోల్పోగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు
Date : 02-09-2024 - 7:10 IST -
#Telangana
Khammam Rains: ఖమ్మం ఆకేరు వాగులో ఐదుగురు యువకులు గల్లంతు
ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో ఆకేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిని చూసేందుకు బయల్దేరిన ఐదుగురు వ్యక్తులు మధు, గోపి, బన్నీ, వీరబాబు, మరో గుర్తుతెలియని వ్యక్తి కనిపించకుండా పోవడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది.
Date : 01-09-2024 - 2:26 IST