Rahul Gandhi
-
#India
Rahul Gandhi : విద్యార్థుల కోసం రాహుల్ త్యాగం.. ‘న్యాయ్’ యాత్రలో కీలక నిర్ణయం
Rahul Gandhi : ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ షెడ్యూల్ మారింది.
Date : 12-02-2024 - 2:16 IST -
#India
Rahul Gandhi: కుక్కలతో బీజేపీకి ఎందుకు అంత ఇబ్బంది?: రాహుల్ గాంధీ
భారత్ జోడో న్యాయ్ యాత్రలో రాహుల్ గాంధీ కుక్కకు బిస్కెట్లు తినిపించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Date : 06-02-2024 - 7:41 IST -
#Andhra Pradesh
Rahul Gandhi: మహిళలను బెదిరించడం పిరికివాళ్ళు చేసే పని
వైఎస్ షర్మిల, సునీతా రెడ్డిలకు బెదిరింపులు రావడంపై రాహుల్ గాంధీ స్పందించారు. మహిళలను బెదిరించడం, వారిపై అసభ్యకర పోస్టులు పెట్టి ట్రోల్స్ చేయడం పిరికివాళ్ళు చేసే పని అంటూ మండిపడ్డారు రాహుల్ గాంధీ.
Date : 04-02-2024 - 9:45 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్ గాంధీ న్యాయ యాత్ర పునఃప్రారంభం
రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్ర పునఃప్రారంభం అయింది. రెండు రోజుల విరామం తర్వాత ఆదివారం పశ్చిమ బెంగాల్లోని జల్పైగురి జిల్లా నుండి తిరిగి యాత్ర మొదలైంది.
Date : 28-01-2024 - 12:49 IST -
#India
Mallikarjun Kharge: “ఇండియా” కూటమికి ఖర్గే సారథ్యం
దేశంలో రాజకీయాలు క్రమక్రమంగా ఒక స్పష్టమైన రూపాన్ని తీసుకుంటున్నాయి. ప్రతిపక్షాల ఇండియా కూటమికి అధ్యక్షునిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేని ఎన్నుకోవడంతో ఈ స్పష్టతకు ఒక సంపూర్ణత వచ్చింది.
Date : 26-01-2024 - 4:40 IST -
#India
Rahul Gandhi Arrest : రాహుల్ గాంధీని అరెస్టు చేస్తాం అంటూ అస్సాం సీఎం ప్రకటన
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని (Rahul Gandhi) లోక్సభ ఎన్నికల ( Lok Sabha Elections) తర్వాత అరెస్టు ( Arrest) చేస్తామని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ (Assam Chief Minister Himanta Biswa Sarma) తెలిపారు. కాంగ్రెస్ ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’లో హింసను ప్రేరేపించినందుకు రాహుల్ గాంధీతో పాటు పలువురు ఇతర పార్టీ నేతలపై అసోం పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చేసారు. దీనిపై సీఎం హిమంత బిశ్వ శర్మ సిబ్సాగర్ […]
Date : 24-01-2024 - 10:46 IST -
#India
Congress Workers Clash : రాహుల్ యాత్రలో ఉద్రిక్తత.. బారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు.. కాంగ్రెస్ క్యాడర్ ఏం చేసిందంటే..
Congress Workers Clash : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’కు అసోంలో అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
Date : 23-01-2024 - 2:45 IST -
#India
Rahul Gandhi : గుడిలోకి వెళ్లకుండా రాహుల్ ను అడ్డుకున్న ఆలయ సిబ్బంది
కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రస్తుతం భారత్ జోడో న్యాయ్ యాత్ర (Bharat Jodo Nyay Yatra) చేస్తున్నాడు. ఈ యాత్రలో భాగంగా అసోం (Assam)లో పర్యటిస్తున్న ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. బటాద్రవ థాన్(సత్రం) (Sri Sri Sankar Dev Satra temple) ఆలయ దర్శనానికి వెళ్లిన రాహుల్ గాంధీని.. ఆలయ అధికారులు లోపలికి అనుమతించలేదు. దీంతో ఆయన వాగ్వాదానికి దిగారు. ”మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటున్నాం. నేనేం నేరం చేశా? ఎందుకు […]
Date : 22-01-2024 - 3:58 IST -
#India
Rahul – January 22 : 22న శంకర్దేవ్ సన్నిధికి రాహుల్.. ఎవరీ శంకర్దేవ్ ?
Rahul - January 22 : జనవరి 22న (సోమవారం) యావత్ దేశం దృష్టి అయోధ్య రామమందిరం వైపే ఉంటుంది.
Date : 21-01-2024 - 1:01 IST -
#Telangana
Telangana: సీఎం రేవంత్ రెడ్డి లండన్ వెళ్లి తెలంగాణ పరువు తీస్తున్నాడు: దాసోజు
తెలంగాణ రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసేలా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ కుమార్ అన్నారు. ఈ క్రమంలో అదానీతో కాంగ్రెస్ కు లింక్ పెడుతూ వ్యాఖ్యలు చేశాడు.
Date : 20-01-2024 - 8:12 IST -
#Speed News
Rahul Gandhi: రాహుల్ గాంధీపై పరువు నష్టం కేసు, విచారణ ఫిబ్రవరి 20కి వాయిదా
కేంద్ర మంత్రి అమిత్ షాపై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసులో విచారణను ఫిబ్రవరి 20కి వాయిదా వేస్తున్నట్లు ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు తెలిపింది.
Date : 18-01-2024 - 11:44 IST -
#India
Bharat Jodo Nyay Yatra: నేటి నుంచి ‘భారత్ జోడో న్యాయ్ యాత్ర’ ప్రారంభం.. యాత్ర ఫుల్ డీటెయిల్స్ ఇవే..!
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆదివారం (జనవరి 14) 'భారత్ జోడో న్యాయ్ యాత్ర' (Bharat Jodo Nyay Yatra)ను ప్రారంభించనున్నారు. ఈ యాత్ర మణిపూర్లోని తౌబాల్ జిల్లా నుంచి ప్రారంభమై ముంబైకి చేరుకుంటుంది.
Date : 14-01-2024 - 8:01 IST -
#Telangana
Revanth Reddy: రాహుల్ కోసం రేవంత్, ‘న్యాయ్ యాత్ర’కు సీఎం సిద్ధం!
Revanth Reddy: ప్రస్తుతం దేశ రాజధానిలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జనవరి 14న మణిపూర్లో జెండా ఊపి ప్రారంభించనున్న కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రలో చేరనున్నారు. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. రేవంత్ ఈరోజు ఢిల్లీలో ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలవనున్నారు. ఆదివారం ఉదయం రేవంత్ రెడ్డి మణిపూర్ వెళ్లనున్నారు. మొదటి రోజు భారత్ జోడో న్యాయ్ యాత్రలో పాల్గొన్న తర్వాత అతను ఢిల్లీకి తిరిగి వెళ్లి ప్రపంచ […]
Date : 13-01-2024 - 2:19 IST -
#India
Bharat Jodo Nyay Yatra: రాహుల్కి ఝలక్ ఇచ్చిన మణిపూర్ ప్రభుత్వం
రాహుల్ గాంధీకి మణిపూర్ ప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. జనవరి 14న ఇంఫాల్లో ప్రారంభం కానున్న రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది.
Date : 10-01-2024 - 3:27 IST -
#Telangana
Adani Group: అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి
అదానీ విషయంలో కాంగ్రెస్ రెండు నాలుకల వైఖరి ప్రదర్శిస్తుందని విమర్శించింది తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్. ఈ మేరకు ట్విట్టర్ లో సెటైరికల్ పోస్ట్ పెడుతూ కామెంట్స్ చేసింది.అదానీ గ్రూప్తో కాంగ్రెస్ వ్యవహారాలపై కాంగ్రెస్ పార్టీ ఎగతాళి చేసింది.
Date : 07-01-2024 - 12:28 IST