Puneeth Rajkumar
-
#South
Appu Yojana : ఆ హీరో పేరిట హెల్త్ స్కీం.. ఆకస్మిక గుండెపోటులపై యుద్ధం
Appu Yojana : కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ పేరుతో త్వరలోనే ఒక హెల్త్ స్కీం మొదలు కాబోతోంది. దాని పేరే.. "అప్పు యోజన"!
Date : 21-08-2023 - 1:14 IST -
#Cinema
Puneeth Rajkumar: అప్పు వి మిస్ యూ.. ఘనంగా పునీత్ రాజ్ కుమార్ జయంతి
ఇవాళ కన్నడ సూపర్స్టార్ పునీత్ రాజ్కుమార్ జయంతి. కన్నడ ఫ్యాన్స్ మరోసారి ఆయన్ను తలుచుకొని కన్నీటి పర్యంతమయ్యారు.
Date : 17-03-2023 - 1:46 IST -
#Andhra Pradesh
Puneeth Rajkumar: తెనాలిలో పునీత్ రాజ్కుమార్ భారీ విగ్రహం
కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్కుమార్ కన్నుమూసి నేటితో సరిగ్గా ఏడాది పూర్తయింది.
Date : 29-10-2022 - 3:24 IST -
#South
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ (అప్పూ) ఇమేజ్ ను కర్ణాటక రాజకీయ నేతలు ఎలా వాడుకోబోతున్నారు?
అప్పూ వి మిస్ యూ. కర్ణాటకలో ఎక్కడ చూసినా ఇదే మాట. కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్న పునీత్ రాజ్ కుమార్ చిన్న వయసులోనే హార్ట్ అటాక్ తో మరణించడం అందరి మనసులను కలచివేసింది.
Date : 18-03-2022 - 10:36 IST -
#Cinema
Puneeth: పునీత్ జయంతికి ‘జేమ్స్’ గ్రాండ్ రిలీజ్
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. చేతన్ కుమార్ దర్శకత్వంలో కిశోర్ ప్రొడక్షన్స్ బ్యానర్పై కిశోర్ పత్తికొండ భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మించారు.
Date : 10-03-2022 - 11:11 IST -
#Cinema
James: పునీత్ రాజ్కుమార్ ‘జేమ్స్’ ట్రేడ్మార్క్ సాంగ్కు ట్రెమండస్ రెస్పాన్స్
కన్నడ ప్రేక్షకుల ఆరాధ్య దైవం దివంగత హీరో పునీత్ రాజ్కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. మహాశివరాత్రి సందర్భంగా నేడు ఈ చిత్రంలోని ట్రేడ్ మార్క్ లిరికల్ వీడియో సాంగ్ని మేకర్స్ విడుదల చేశారు.
Date : 01-03-2022 - 8:07 IST -
#Cinema
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్’ “జేమ్స్” సినిమాకు చీఫ్ గెస్ట్ లుగా ‘చిరు, ఎన్టీఆర్’ !
కన్నడ పవర్ స్టార్, దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ నటించిన చివరి చిత్రం ‘జేమ్స్’. ఈ సినిమా మార్చ్ 17న ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ మూవీ ట్రైలర్ అభిమానులను విశేషంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా వస్తున్న ‘జేమ్స్’ ను కన్నడ, తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ […]
Date : 27-02-2022 - 10:40 IST -
#Andhra Pradesh
Goutham Reddy : మరణం వెనుక వైద్య రహస్యం!
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ తరహాలోనే ఏపీ మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పొందాడు.
Date : 21-02-2022 - 2:00 IST -
#Devotional
Karnataka Ratna: పునీత్ రాజ్కుమార్కు “కర్ణాటక రత్న” ప్రదానం: సీఎం బొమ్మై
ఇటీవల మరణించిన కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్కు 'కర్ణాటక రత్న' అవార్డును ప్రదానం చేయనున్నట్లు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మంగళవారం ప్రకటించారు.
Date : 16-11-2021 - 11:23 IST -
#Cinema
Puneeth Rajkumar : హీరో పునీత్ దశదిన కర్మలో `జగమంత` కుటుంబం
కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా లేకపోయినప్పటికీ మానసికంగా కొన్ని లక్షల మంది గుండెల్లో గుడికట్టుకున్నాడు. దశదిన కర్మ సందర్భంగా పునీత్ కుటుంబం అభిమానులపై చూసిన ప్రేమ, అభిమానాన్ని కొలవలేం.
Date : 15-11-2021 - 12:36 IST -
#South
Puneeth : ఏనుగు పిల్లకు పునీత్ పేరు.. అప్పుకు అరుదైన నివాళి ఇదే!
కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చనిపోయి రోజులు గడుస్తున్నా కర్ణాటక ప్రజలు ఆయన్ను మరిచిపోలేకపోతున్నారు. ఇప్పటికీ పునీత్ ను గుర్తుకుతెచ్చుకుంటూ కన్నీరు పెడుతున్నారు. పిల్లల నుంచి పెద్దల వరకు అప్పు.. అప్పు అంటూ స్మరించూ దీనంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఇటీవల జరిగిన సంస్మరణ సభలోనూ ఆయన అభిమానులు రోదించడం సోషల్ మీడియాలో వైరల్ గామారింది. కర్ణాటక ప్రజలు పునీత్ ను మరిచిపోవడానికి ఇంకొన్ని నెలలు కూడా పట్టొచ్చు. #WATCH | Karnataka: The Forest […]
Date : 13-11-2021 - 2:57 IST -
#South
Puneeth Rajkumar: పునీత్ రాజ్ కుమార్ కు చికిత్స అందించిన వైద్యుడికి పోలీస్ రక్షణ
కన్నడ సూపర్ స్టార్ దివంగత నటుడు పునీత్ రాజ్కుమార్ కి చికిత్స అందించిన వైద్యుడు డాక్టర్ రమణారావుకు పోలీసులు రక్షణ కల్పించారు.
Date : 07-11-2021 - 2:16 IST -
#Speed News
FactCheck : పునీత్ మరణంపై దేవిశెట్టి పేరుతో తప్పుడు ప్రచారాలు.
కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ చనిపోయిన తర్వాత ఎన్నో వార్తాసంస్ధలు ఆయనకు సంబంధించి కథనాలు ప్రచురించాయి.
Date : 05-11-2021 - 4:03 IST -
#Cinema
Puneeth Rajkumar : పునీత్ బాధ్యత నేను తీసుకుంటానన్న స్టార్ హీరో
కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణంతో ఆయన అభిమానులు, సినీ యాక్టర్స్ తీవ్ర విషాదంలో మునిగిపోయారు.
Date : 03-11-2021 - 11:58 IST -
#South
Karnataka: కర్ణాటకలో కోవిడ్ పరీక్షలు చేయాల్సిందేనంటున్న అడ్వైజరీ కమిటీ..కారణం ఇదే..?
కర్ణాటక : దివంగత కన్నడ నటుడు పునీత్ రాజ్కుమార్ మరణించిన తరువాత ఆయన పార్థివదేహాన్ని పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు.రెండు రోజుల తరువాత ఆయన అంత్యక్రియలు జరిగాయి.అంత్యక్రియలకు కూడా భారీగా జనం హాజరైయ్యారు.దీంతో కరోనా కేసులు పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు.దీనికోసం కరోనా పరీక్షలు మరిన్ని చేయాలని కోవిడ్ 19 టెక్నికల్ అడ్వైజరీ కమిటీ(టీఏసీ) కర్ణాటక ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పరీక్షలను పెంచడం అత్యవసరం అని అడ్వైజరీ […]
Date : 03-11-2021 - 11:57 IST