Praveen Sharma
-
#Speed News
Rajnath Singh: అనంత్నాగ్ ఎన్కౌంటర్లో వీరమరణం పొందిన సైనికులకు రాజ్నాథ్ సింగ్ సంతాపం
శనివారం జమ్మూ కాశ్మీర్లోని అనంత్నాగ్ జిల్లాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఆర్మీ జవాన్లు వీరమరణం పొందగా, ముగ్గురు సైనికులు, ఇద్దరు పౌరులతో సహా మరో ఐదుగురు గాయపడ్డారు.అమరులైన సైనికులకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సంతాపం వ్యక్తం చేశారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Published Date - 01:13 PM, Sun - 11 August 24