Prakasam Barrage
-
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉద్ధృతి.. భక్తులు జాగ్రత్త!
Prakasam Barrage : విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ (Prakasam Barrage) వద్ద ప్రస్తుతం ఇన్ఫ్లో, ఔట్ఫ్లో రెండూ 4.29 లక్షల క్యూసెక్కులుగా నమోదయ్యాయి. దీనితో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు.
Date : 24-09-2025 - 8:45 IST -
#Telangana
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
ఇటీవల మూడు రోజుల కిందట వరద ప్రవాహం అధికంగా ఉండటంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఎగురవేసిన అధికారులు, వరద తగ్గుముఖం పడటంతో ఆ హెచ్చరికను ఉపసంహరించారు. అయితే మళ్లీ బుధవారం నుంచి ఎగువ ప్రాంతాల నుంచి నీటి ప్రవాహం వేగంగా పెరుగుతోంది.
Date : 28-08-2025 - 1:40 IST -
#Andhra Pradesh
Vijayawada : ప్రకాశం బ్యారేజ్కు భారీగా పెరుగుతున్న వరద ఉధృతి.. అధికారుల హెచ్చరిక
. మొత్తం ఇన్ఫ్లో 2,77,784 క్యూసెక్కులు కాగా, బ్యారేజీ నుంచి సముద్రంలోకి 2,60,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు కాలువకు 10,187 క్యూసెక్కులు, పశ్చిమ కాలువకు 6,522 క్యూసెక్కులు, గుంటూరు ఛానెల్కు 200 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ మాట్లాడుతూ.. త్వరలో బ్యారేజీకి 3 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చే అవకాశముందని వెల్లడించారు.
Date : 31-07-2025 - 11:07 IST -
#Andhra Pradesh
Krishna River : ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద.. 25 గేట్లు ఎత్తివేత
ఈ వరద నీరు విజయవాడలోని ప్రముఖ ప్రకాశం బ్యారేజ్ వరకు చేరిన నేపథ్యంలో, పరిస్థితిని సమీక్షించిన అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉధృతి గణనీయంగా పెరిగింది. బ్యారేజ్ ఇన్ఫ్లో 20,748 క్యూసెక్కులకు చేరుకుంది.
Date : 22-07-2025 - 10:10 IST -
#Andhra Pradesh
Srisailam Tourism : తిరుమలతో సమానంగా శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం చంద్రబాబు
CM Chandrababu : సీ ప్లేన్ పర్యాటకాన్ని చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడలోని పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం న వరకు సీఎం చంద్రబాబు, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పలువురు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రయాణించారు. తక్కువ సమయంలోనే అత్యున్నత స్థానానికి ఎదిగిన వ్యక్తి రామ్మోహన్ నాయుడు అని కేంద్ర మంత్రి వర్గంలో అత్యంత యువకుడు ఆయన అని కొనియాడారు. సీ ప్లేన్ ప్రయాణం కొత్త అనుభూతిని ఇచ్చిందని, విజయవాడ నుంచి శ్రీశైలానికి […]
Date : 09-11-2024 - 6:14 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ఇవాళ సీ ప్లేన్ ట్రయల్ రన్.. విజయవాడ నుంచి శ్రీశైలం వెళ్లనున్న సీఎం చంద్రబాబు..
CM Chandrababu : విజయవాడలోని బబ్బూరి గ్రౌండ్స్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి ఎన్.చంద్రబాబు నాయుడు సీప్లేన్ సర్వీసును నేడు లాంఛనంగా ప్రారంభించనున్నారు. సీఎం, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు, ఇతర ఉన్నతాధికారులు ఉదయం 10:30 గంటలకు పున్నమి ఘాట్ నుంచి బయలుదేరి శ్రీశైలం జలాశయంలోకి చేరుకుంటారని ఏపీ ఎయిర్పోర్ట్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఏడీసీఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సీవీ ప్రవీణ్ ఆదిత్య తెలిపారు.
Date : 09-11-2024 - 9:51 IST -
#Andhra Pradesh
Prakasam Barrage Boats Remove Operation : ఈ ప్లాన్ నైనా వర్కవుట్ అవుద్దా..?
Prakasam Barrage Boats Remove Operation : ఈరోజు బోట్లను నీటిలోనే కత్తిరించి, తొలగించే పక్రియ మొదలుపెట్టారు.
Date : 11-09-2024 - 12:05 IST -
#Andhra Pradesh
Boat Incident @ Prakasam Barrage : టీడీపీ – వైసీపీ మధ్య బోట్ల పంచాయితీ
Botla panchayat between TDP and YCP : బ్యారేజ్ లోకి నాల్గు బొట్లు కొట్టుకవచ్చి..గేట్లను బలంగా తగలడం తో అవి డ్యామేజ్ అయ్యాయి. ప్రస్తుతం వాటి మరమత్తులు చేసి సక్సెస్ అయ్యింది ప్రభుత్వం.
Date : 10-09-2024 - 7:25 IST -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజీ నుంచి బోట్లను తొలగించేందుకు కొనసాగుతున్న ఆపరేషన్
Prakasam Barrage: చెక్క పడవలను తొలగించేందుకు శాఖకు చెందిన ఇంజనీర్లు రెండు భారీ క్రేన్లను ఉపయోగిస్తున్నారు. ఒక్కో క్రేన్ 50 టన్నుల బరువును ఎత్తగలదని అధికారులు తెలిపారు. వరద నీటిని దిగువకు విడుదల చేసేందుకు మొత్తం 70 గేట్లను తెరిచినప్పుడు సెప్టెంబర్ 1న 67, 69 , 70 గేట్ల వద్ద నాలుగు పడవలు బ్యారేజీలోకి దూసుకెళ్లాయి.
Date : 10-09-2024 - 6:16 IST -
#Andhra Pradesh
Prakasam Barrage : బ్యారేజ్ బోట్లు ఢీకొట్టిన ఘటన..అదుపులోకి వైసీపీ నేతలు
Prakasam Barrage : బ్యారేజ్ ఢీకొట్టిన పడవలు వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, మాజీ ఎంపీ నందిగం సురేష్ అనుచరుల బోట్లుగా గుర్తించారు
Date : 09-09-2024 - 2:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu : ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్ నుంచి పెద్ద ఎత్తున నీరు దిగువకు విడుదల చేస్తుండడంతో పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. ప్రకాశం బ్యారేజీకి వరద పెరుగుతూ ఉండడంతో గేట్లను సీఎం చంద్రబాబు నాయుడు పరిశీలించారు.
Date : 08-09-2024 - 5:51 IST -
#Andhra Pradesh
Prakasam Barrage Gates: రెండు రోజుల్లోనే ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతులు పూర్తి
ప్రకాశం బ్యారేజీ గేట్ల మరమ్మతు పనులు విజయవంతంగా పూర్తయ్యాయి. భారీ వర్షం, కృష్ణానదిలో బలమైన నీటి ప్రవాహం ఉన్నప్పటికీ 67, 69 గేట్ల వద్ద దెబ్బతిన్న కౌంటర్వెయిట్లను కేవలం రెండు రోజుల్లోనే మార్చారు.
Date : 07-09-2024 - 5:26 IST -
#Andhra Pradesh
AP Floods : ఏపీ డిప్యూటీ సీఎం ఎక్కడ..?
స్వయంగా సీఎం చంద్రబాబే నడుం లోతు వరదలో నడుచుకుంటూ బాధితుల బాధలు చూసారు..తప్పకుండ ప్రభుత్వం సాయం చేస్తుందని భరోసా కలిపించారు
Date : 02-09-2024 - 11:05 IST -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రకాశం బ్యారేజ్ కి కావాలనే డ్యామేజ్ చేసారా..? పెద్ద ఎత్తున అనుమానాలు..!!
ఇలా వరుసగా బొట్లు కొట్టుకురావడం తో అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి
Date : 02-09-2024 - 12:33 IST -
#Andhra Pradesh
Prakasam Barrage : ప్రమాదంలో విజయవాడ..విరిగిన ప్రకాశం బ్యారేజ్ దిమ్మలు ..?
బ్యారేజ్ లో ఉండే పలు పడవల లాక్ లు తెగిపోవడంతో అవన్నీ బ్యారేజ్ గేట్ల వైపు వచ్చాయి. వీటిలో పలు పడవలు బలంగా బ్యారేజ్ గేట్లకు తగలడంతో మూడు గేట్లు డ్యామేజ్ అయినట్లు సమాచారం
Date : 02-09-2024 - 9:42 IST