Political Scandal
-
#Telangana
Phone Tapping : నేడు సిట్ ముందుకు ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ
తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరింత వేగవంతం చేసింది.
Published Date - 10:53 AM, Fri - 27 June 25 -
#Telangana
Gone Prakash Rao : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలోనే
తెలంగాణలో కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) దర్యాప్తు వేగం పుంజుకుంటోంది.
Published Date - 01:19 PM, Fri - 20 June 25 -
#Andhra Pradesh
Tirupati Laddu: కల్తీ నెయ్యి ఘటనలో షాకింగ్.. పామ్ ఆయిల్, కెమికల్స్తో కల్తీ నెయ్యి..
Tirupati Laddu: వైసీపీ హయాంలో శ్రీవారి లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యి... మీరు ఊహించుకున్న నెయ్యి కాదు..!
Published Date - 12:32 PM, Fri - 6 June 25 -
#Telangana
Phone Tapping Case : ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టులు.. మాజీ మంత్రి హరీష్ రావు పై ఆరోపణలు
Phone Tapping Case : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు, రాధా కిషన్ రావు పేర్లు చేరడంతో రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. చక్రధర్ గౌడ్కు బెదిరింపు కాల్స్, మెసేజ్ల ద్వారా డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించిన ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Published Date - 10:53 AM, Sun - 16 February 25 -
#Andhra Pradesh
Ration Rice Scam : రేషన్ బియ్యం మాయం కేసులో పోలీసులకు కీలక ఆధారాలు..
Ration Rice Scam : ఏప్రిల్, మే నెలల్లో అధికారులు ఎన్నికల విధుల్లో ఉండగా, నిందితులు బియ్యాన్ని తరలించినట్లు అనుమానిస్తున్నారు. మినీ వ్యానులను ఉపయోగించినట్లు గుర్తించారు. గోడౌన్ మేనేజర్ మానస్ తేజతో సహా ఇతర నిందితులు 378.866 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని పక్కదారి పట్టించారని పోలీసులు వెల్లడించారు.
Published Date - 07:39 PM, Thu - 9 January 25