Police Notice
-
#Andhra Pradesh
Police Notice : అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసుల నోటీసులు
Police Notice : కోవూరు నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అనిల్ కుమార్పై విచారణ చేపట్టేందుకు జూలై 26న కోవూరు పోలీస్ స్టేషన్కు హాజరుకావాలని స్పష్టంగా నోటీసుల్లో పేర్కొన్నారు
Published Date - 12:34 PM, Thu - 24 July 25 -
#Andhra Pradesh
Ambati Rambabu : అంబటి రాంబాబుకు షాక్ ఇచ్చిన పోలీసులు
Ambati Rambabu : గతంలో కూడా సత్తెనపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో అంబటిపై మరో కేసు నమోదైందని సమాచారం. తాజాగా ఫైల్ అయిన కేసులో కూడా మాజీ మంత్రి విడదల రజనీ, ఇతర వైసీపీ నేతలైన మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా స్థాయి నాయకులు ఉన్నారు
Published Date - 01:17 PM, Sun - 20 July 25 -
#Andhra Pradesh
Police Notice : మాజీ ఎంపీ హర్షకుమార్ కు పోలీసుల నోటీసులు
Police Notice : ఆయన మృతికి వెనుక కుట్ర కోణం ఉందని, నిజాన్ని బయటపెట్టాల్సిన అవసరం ఉందని హర్షకుమార్ తన వీడియోల ద్వారా పేర్కొన్నారు
Published Date - 10:40 AM, Wed - 2 April 25 -
#Telangana
Kaushik Reddy : ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు
Kaushik Reddy : బీఆర్ఎస్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. దళితుల బంధు రెండో విడత డబ్బులు విడుదల చేయాలని కౌశిక్ రెడ్డి ఈ నెల 9న హుజూరాబాద్ లో ధర్నా, నిరసన చేపట్టిన విషయం తెలిసిందే.
Published Date - 01:37 PM, Sun - 24 November 24 -
#Cinema
Bengaluru Rave Party : నటి హేమకు మరోమారు బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు
అనారోగ్యంతో బాధపడుతున్నానని..వారం రోజులు గడువు ఇవ్వాలని కోరింది. కేవలం హేమ మాత్రమే కాదు మిగతావారు కూడా ఎవరూ హాజరుకాకపోవడంతో పోలీసులు సీరియస్ అయ్యారు
Published Date - 06:48 PM, Wed - 29 May 24 -
#Cinema
Bangalore Rave Party : నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు..
ఈనెల 27వ తేదీన విచారణకు రావాలని నటి హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు ఇచ్చారు
Published Date - 03:18 PM, Sat - 25 May 24 -
#Andhra Pradesh
AP : పవన్ కళ్యాణ్ కు పోలీసుల నోటీసులు
కృష్ణా జిల్లా పోలీసులు పవన్ కళ్యాణ్ కు నోటీసులు జారీ చేసారు. పవన్ ఆరోపణలకు ఏవైనా సాక్ష్యాలున్నాయా అని నోటీసులిచ్చామని కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా పేర్కొన్నారు
Published Date - 12:34 PM, Wed - 4 October 23 -
#Telangana
Police Notice : బీజేపీ ఎంపీ అర్వింద్కు నోటీసులు
2020లో అర్వింద్పై ఎన్నికల నియమావళి ఉల్లంఘన కేసు నమోదైంది. ప్రచార సమయం ముగిసిన అనంతరం ఫేస్బుక్లో మాట్లాడినందుకు ఆయన కేసు నమోదు చేశారు
Published Date - 02:17 PM, Wed - 27 September 23