PMGKAY
-
#India
PMGKAY: లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోడీ కన్ను.. జూన్ 2024 నాటికి 80 కోట్ల మందికి ఉచిత ఆహార ధాన్యాలు ఇచ్చే యోచన..!
మోడీ ప్రభుత్వం దేశంలోని 80 కోట్ల మందికి పైగా ప్రజలకు ఉచిత ఆహార ధాన్యాలను అందించే ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY)ను ఆరు నెలల పాటు జూన్ 2024 వరకు ఎన్నికలు ముగిసే వరకు పొడిగించే అవకాశం ఉంది.
Published Date - 11:20 AM, Tue - 29 August 23