PM Tributes
-
#India
PM Modi: సావిత్రీబాయి ఫూలే సమాజంలో కొత్త స్ఫూర్తిని నింపారు: మోడీ
PM Modi: సావిత్రీబాయి ఫూలే, రాణి వేలు నాచియార్ల జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఘన నివాళులు అర్పించారు. వారి కరుణ, ధైర్యం సమాజానికి స్ఫూర్తినిచ్చాయని, మన దేశం పట్ల వారి సహకారం అమూల్యమైనదని మోదీ అన్నారు. 1831 జనవరి 3 వ తేదీన మహారాష్ట్ర లోని సతారా లో ఒక దళిత కుటుంబంలో జన్మించిన సావిత్రి భాయి తన భర్త తో కలిసి పూణే లో తొలి సారిగా బాలికల కోసం విద్యాలయాన్ని ప్రారంభించారు. […]
Date : 03-01-2024 - 1:48 IST -
#Speed News
PM Modi: విజయకాంత్ మరణం పట్ల మోడీ సంతాపం
PM Modi: అనారోగ్యంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తమిళ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ కన్నుమూయడం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ గురువారం తీవ్ర విచారం వ్యక్తం చేశారు. 71 ఏళ్ల విజయకాంత్ కోవిడ్ -19 బారిన పడిన తర్వాత వెంటిలేటర్ సపోర్ట్పై ఉన్నారని ఆయన పార్టీ తెలిపింది. అయితే అతనికి న్యుమోనియా ఉందని తెలిసింది. “కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియాతో అడ్మిట్ అయిన తరువాత వెంటిలేటరీ సపోర్ట్లో ఉన్నారు. వైద్య సిబ్బంది ఎంత ప్రయత్నించినప్పటికీ […]
Date : 28-12-2023 - 12:26 IST -
#India
Amit Shah: భారత బలాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు వాజ్ పేయి: అమిత్ షా
PM Modi: మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 99వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ , లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, ఇతర ప్రముఖులు కూడా వాజ్పేయి సేవలను కొనియాడారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వాజ్పేయి దేశానికి చేసిన నిస్వార్థ సేవను గుర్తిస్తూ వాజ్పేయికి నివాళులర్పించారు. అణు పరీక్షలు మరియు కార్గిల్ యుద్ధం ద్వారా భారతదేశ బలాన్ని ప్రదర్శించడంలో వాజ్పేయి పాత్రను ప్రశంసించారు. అలాగే సుపరిపాలన అమలు […]
Date : 25-12-2023 - 3:42 IST -
#India
PM Modi: పుల్వామా అమర జవాన్లకు ప్రధాని మోదీ నివాళులు
2019 ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్లోని పుల్వామా (Pulwama)లో ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 40 మంది జవాన్లు వీరమరణం పొందారు. పుల్వామా దాడిలో ప్రాణాలు విడిచిన వీర జవానులకు ప్రధాని మోదీ (Prime Minister Narendra Modi) నివాళులు అర్పించారు.
Date : 14-02-2023 - 10:06 IST