Pm Modi
-
#India
Azadi Ka Amrit Mahotsav : ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ ప్రాముఖ్యత..
Azadi Ka Amrit Mahotsav అంటే ఏమిటి..? దీనిని మార్చి 12 నే ఎందుకు ప్రారంభిస్తారు..? ఈ వేడుకలు ఏ ఏ ప్రాంతాలలో జరుపుతారు..?
Date : 14-08-2023 - 1:06 IST -
#India
Independence Day 2023: 1000 మంది పోలీసుల నిఘాలో ఎర్రకోట.. మొగల్ కాలం నాటి భద్రత ఏర్పాట్లు
రేపు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు. భద్రత విషయంలో ఏ మాత్రం వెనుకడుగు వెయ్యట్లేదు. రేపు ఆగస్టు 15న దేశవ్యాప్తంగా 77వ స్వాతంత్ర వేడుకలు జరగనున్నాయి
Date : 14-08-2023 - 10:03 IST -
#India
Social Media DP: డీపీ మార్చాలని దేశప్రజలను అభ్యర్థించిన ప్రధాని మోదీ..!
ప్రతి ఇంటి త్రివర్ణ పతాకాల ఉద్యమంలో భాగమైన మనమందరం దేశవాసులందరూ మన సోషల్ మీడియా ఖాతాల డిపి (డిస్ప్లే పిక్చర్)ని (Social Media DP) మార్చాలని ఆదివారం ఒక ట్వీట్లో ప్రధాని మోదీ అన్నారు.
Date : 13-08-2023 - 11:18 IST -
#India
Independence Day 2023 : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రత
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఢిల్లీ పోలీసులు దేశ రాజధానిలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు.
Date : 13-08-2023 - 9:46 IST -
#India
PM Modi: రేపు మధ్యప్రదేశ్లో పర్యటించనున్న ప్రధాని మోదీ.. టార్గెట్ వాళ్లేనా..?
మధ్యప్రదేశ్లో గిరిజనుల తర్వాత బీజేపీ ఇప్పుడు దళిత ఓటర్లను ప్రలోభపెట్టడంలో బిజీగా ఉంది. దీంతో పాటు ఆగస్టు 12న ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సాగర్కు వెళ్లనున్నారు.
Date : 11-08-2023 - 7:56 IST -
#India
PM Modi Speech : మణిపూర్ మహిళలకు జరిగిన అవమానం మనందరికీ తలవంపే : మోడీ
PM Modi Speech : మణిపూర్లో మహిళలకు జరిగిన ఘోర అవమానం మనందరికి తలవంపే అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఆ రాష్ట్ర ప్రజలకు అండగా భారతదేశం మొత్తం ఉందన్నారు.
Date : 10-08-2023 - 7:21 IST -
#India
Amit Shah: ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది: లోక్ సభలో అమిత్ షా
ప్రభుత్వంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉంది అని అమిత్ షా తెలిపారు.
Date : 09-08-2023 - 5:58 IST -
#India
Rail Fares: మోదీ ప్రభుత్వం రైలు ఛార్జీలను పెంచునుందా..? ఛార్జీల పెంపుపై స్పందించిన రైల్వే మంత్రి..!
స్టేషన్ రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ పేరుతో రైల్వే ఛార్జీలు (Rail Fares) పెంచబోమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ హామీ ఇచ్చారు.
Date : 07-08-2023 - 8:40 IST -
#Telangana
Telangana: తెలంగాణాలో ఎక్కడికి ప్రయాణించాలన్నా రైలులోనే వెళ్తా: తమిళిసై
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆదివారం చారిత్రాత్మక ఘట్టానికి శ్రీకారం చుట్టారు. దేశంలో ఒకేసారి 508 రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు
Date : 06-08-2023 - 1:23 IST -
#India
508 Stations-PM Modi : 27 రాష్ట్రాల్లో 508 రైల్వే స్టేషన్ల మోడర్నైజేషన్.. ప్రధాని మోడీ శంకుస్థాపన
508 Stations-PM Modi : వచ్చే 50 ఏళ్లలో దేశంలోని 1,309 రైల్వే స్టేషన్లను ఆధునికీకరించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన "అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్" లో కీలక ముందడుగు పడింది.
Date : 06-08-2023 - 12:50 IST -
#India
Ayodhya Ram Temple : అయోధ్య రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన ఎప్పుడంటే..!
Ayodhya Ram Temple : అయోధ్యలోని రామమందిరంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని వచ్చే ఏడాది జనవరి 21, 22, 23 తేదీల్లో నిర్వహిస్తామని ఆలయ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.
Date : 05-08-2023 - 7:40 IST -
#Telangana
Vande Bharat Express: త్వరలో ‘హైదరాబాద్- బెంగళూరు’ వందే భారత్ రైలు ప్రారంభం
దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్ నుండి బెంగళూరు మధ్య వెళ్లే వందే భారత్ రైలు త్వరలో అందుబాటులోకి రానుంది.
Date : 04-08-2023 - 12:48 IST -
#Speed News
Bandi Sanjay: మోడీతో బండి భేటీ, ఆ తర్వాత బాధ్యతల స్వీకరణ
బండి సంజయ్ కుమార్ ఆగస్టు 4న న్యూఢిల్లీలో తన కొత్త బాధ్యతలు స్వీకరించనున్నారు.
Date : 03-08-2023 - 12:36 IST -
#Speed News
Cheetah Dhatri: కునో నేషనల్ పార్క్లో మరో చిరుత మృతి
మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో చిరుతల మరణాలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బుధవారం ఉదయం ఇక్కడ మరో చిరుత మృతి చెందింది.
Date : 02-08-2023 - 3:15 IST -
#India
2019 Elections: 2019 ఎన్నికల్లో బీజేపీ కుట్ర: మెక్ క్రారి టెస్ట్ తేల్చివేత
గత లోక్సభ ఎన్నికల్లో (2019 Elections) (2019) బీజేపీ 303 స్థానాలను గెలుచుకొన్నది. ఇందులో దాదాపు 100 స్థానాలు స్వల్ప మెజారిటీతో గెలిచినవే కావడం విశ్లేషకులను అప్పట్లో ఆలోచనలో పడేసింది.
Date : 01-08-2023 - 12:14 IST