PM Hasina
-
#India
Bangladesh News: బంగ్లాదేశ్లో నిరసన జ్వాలలు, 30 మంది మృతి
బంగ్లాదేశ్లోని పలు ప్రాంతాల్లో హింస చెలరేగుతున్న నేపథ్యంలో ప్రధాని షేక్ హసీనా ఆదివారం మాట్లాడుతూ నిరసనల పేరుతో విధ్వంసానికి పాల్పడేవారు విద్యార్థులు కాదని, ఉగ్రవాదులేనని, అలాంటి వారిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని అన్నారు.
Date : 04-08-2024 - 7:05 IST