Pithoragarh
-
#Speed News
Earthquake: ఉత్తరాఖండ్లో భూకంపం.. రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతగా నమోదు
ఉత్తరాఖండ్లోని పితోర్గఢ్ జిల్లాలోని మున్సియరి, నాచ్నితో సహా పలు ప్రాంతాల్లో ఆదివారం భూకంపం (Earthquake) సంభవించింది. ఆదివారం ఉదయం 8:58 గంటలకు భూమి కంపించింది. ఈ భూప్రకంపనలు రిక్టర్ స్కేల్పై 3.8 తీవ్రతగా నమోదయ్యాయి.
Published Date - 10:59 AM, Sun - 22 January 23