Pension Increase
-
#Telangana
Pension Increase : పెన్షన్ల పెంపు పై తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలు
ఇప్పటికే ఆరు గ్యారంటీల్లో భాగంగా ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500లకే గ్యాస్, ఉచిత విద్యుత్ వంటి పథకాలను అమలు చేస్తున్న రేవంత్ సర్కార్, ఇప్పుడు పెన్షన్ల పెంపుతో పేద వర్గాలకు మరింత చేరువ కావాలని చూస్తోంది
Date : 26-02-2026 - 10:55 IST -
#India
Nitish Kumar: అసెంబ్లీ ఎన్నికల ముందు పింఛన్ల సీఎం నీతీశ్ కుమార్ పై కీలక నిర్ణయం
ఇప్పటి వరకు ఈ లబ్ధిదారులకు నెలకు రూ.400 చొప్పున అందుతున్న పింఛన్ను ప్రస్తుత పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని దాదాపు మూడింతలు పెంచుతూ రూ.1,100కు పెంచుతున్నట్లు వెల్లడించారు. ఈ పెంపు 2024 జులై 1వ తేదీ నుంచి అమలులోకి రానుంది.
Date : 21-06-2025 - 2:52 IST -
#Andhra Pradesh
Pension Increase : ఏపీలో మరోసారి పింఛన్ల పెంపు జరగబోతుందా..?
Pension Increase : భగవంతుడు దయతలిస్తే భవిష్యత్తులో మరోసారి పింఛన్లను పెంచే (Pension Increase) అవకాశముందని తెలిపారు
Date : 01-06-2025 - 10:31 IST -
#India
Jharkhand : మళ్లీ తమ ప్రభుత్వం ఏర్పడితే..హేమంత్ సోరెన్ కీలక ప్రకటనలు..
Jharkhand : రేషన్కార్డుల రద్దు వల్ల జార్ఖండ్లో చాలా మంది గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోయారని వ్యాఖ్యానించారు. బీజేపీ హయాంలో రాష్ట్రంలో గిరిజనులు, దళితులు ఆకలితో చనిపోవడం సర్వసాధారణమన్నారు. కానీ మా ప్రభుత్వంలో మాత్రం జార్ఖండ్ ప్రజలు రేషన్, పెన్షన్ పెంపు, మంచి పోషకాహారం పొందుతారని అభిప్రాయం వ్యక్తం చేశారు.
Date : 03-11-2024 - 3:54 IST