Passengers
-
#Business
Special Trains: పండుగల వేళ స్పెషల్ ట్రైన్స్.. హర్షం వ్యక్తం చేస్తున్న ప్రయాణికులు!
రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ రైల్వే స్టేషన్లను, రైళ్లను ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ పండుగ వేళ భారతీయ రైల్వే ప్రయాణికులకు అందిస్తున్న సేవల పట్ల వారి అభిప్రాయాలను నేరుగా అడిగి తెలుసుకుంటూ తదనుగుణంగా అవసరమైన అదనపు సేవలను అందించేందుకు కృషి చేస్తున్నారు.
Date : 22-10-2025 - 5:15 IST -
#Business
Rail Neer Prices: రైలు ప్రయాణికులకు శుభవార్త.. రైల్ నీర్ ధరలు తగ్గింపు!
రైల్వే మంత్రిత్వ శాఖ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది. వినియోగదారులకు జీఎస్టీ (GST) తగ్గింపు ప్రయోజనాలను నేరుగా అందించే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
Date : 20-09-2025 - 8:55 IST -
#India
Air India : ఎయిరిండియా గుడ్న్యూస్.. ఆ ప్రయాణికుల కోసం భారీ డిస్కౌంట్లు
ఈ కొత్త ఆఫర్లో భాగంగా, దేశీయ మరియు అంతర్జాతీయ ప్రయాణాల పై ప్రయాణికులు మరింత తక్కువ ధరకు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికుల వయసు 60 ఏళ్లు లేదా అంతకు పైగా ఉంటే వారు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందగలుగుతారు.
Date : 02-09-2025 - 3:42 IST -
#India
Indian Railways : భారత రైళ్లలో లగేజీపై కొత్త నిబంధనలు.. విమానాల తరహాలో కొత్త రూల్స్!
ప్రయాణికుల నుంచి అదనపు బరువు ఉన్న లగేజీపై రుసుములు వసూలు చేయాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ఈ మార్పుల లక్ష్యం ప్రయాణ నైతికతను మెరుగుపరచడం, అలాగే ఆదాయాన్ని పెంచుకోవడమేనని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.
Date : 20-08-2025 - 12:09 IST -
#India
IRCTC : రైళ్లలో ఆహార నాణ్యతపై పెరుగుతున్న ఫిర్యాదులు..కేంద్ర మంత్రిత్వ శాఖ స్పందన
ఇప్పటివరకు మొత్తం 6,645 ఆహార సంబంధిత ఫిర్యాదులు రైల్వే శాఖకు అందినట్లు వెల్లడించారు. అందులో 1,341 కేసుల్లో సంబంధిత ఫుడ్ సరఫరాదారులపై జరిమానాలు విధించామని, 2,995 కేసుల్లో కాంట్రాక్టర్లకు హెచ్చరికలు జారీ చేశామని తెలిపారు. ఇక, మిగిలిన కేసుల్లో, 1,547 ఫిర్యాదులపై సరైన సలహాలు అందించామని, మరో 762 ఫిర్యాదులపై తగిన చర్యలు తీసుకున్నట్టు వివరించారు.
Date : 26-07-2025 - 12:28 IST -
#India
IRCTC : రైలు ప్రయాణికులకు ఇకపై ఆ బాధ ఉండదు..ఎందుకంటే !!
IRCTC : ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) మెయిల్, ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ-ప్యాంట్రీ సేవను ప్రారంభించింది.
Date : 02-06-2025 - 10:29 IST -
#India
Delhi Stampede : మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన కేంద్రం
Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్లో జరిగిన దుర్ఘటనతో 18 మంది మరణించి, 30 మంది గాయపడ్డారు. ప్రయాగ్ రాజ్ ఎక్స్ ప్రెస్ ప్లాట్ఫామ్ మారిన కారణంగా జరగిన తొక్కిసలాట కారణంగా ఈ విషాదం చోటు చేసుకుంది. రైలు బయలుదేరేందుకు గడువు సమయం దగ్గరపడటంతో, ప్లాట్ఫామ్పై ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా కదిలారు, దీంతో మెట్లపై రద్దీ ఎక్కువ అయి తొక్కిసలాట చోటుచేసుకుంది. కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ ఈ ఘటనపై విచారణ చేపట్టి బాధితులను ఆదుకోవాలని నిర్ణయించాయి.
Date : 16-02-2025 - 11:45 IST -
#India
Air India : 60 విమనాలు రద్దు చేసిన ఎయిరిండియా..!
Air India : ఈ నిర్ణయాన్ని నవంబర్ నుంచి డిసెంబర్ మధ్య అమలు చేయబోతున్నట్లు స్పష్టం చేసింది. ఎయిరిండియా తాజా ప్రకటన వల్ల యూఎస్ సర్వీసులపై ప్రభావం పడనుందని అధికారులు తెలిపారు. ఎయిర్క్రాఫ్ట్ల నిర్వహణ, సప్లై చెయిన్ పరిమితుల వల్ల కొన్ని విమానాలను రద్దు చేస్తున్నట్లు చెప్పారు.
Date : 31-10-2024 - 2:57 IST -
#India
Diwali festival : దీపావళి వేళ..200 కొత్త రైళ్లను ప్రకటించిన ఇండియన్ రైల్వే
Diwali festival ఈ కొత్త రైళ్లకు తోడు పండుగ సీజన్లో మరింత మంది ప్రయాణీకుల సౌకర్యార్థం అక్టోబర్ 29, 30 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్టు పేర్కొంది. రైళ్లకు సంబంధించిన సమాచారాన్ని ఎక్స్ ద్వారా వెల్లడించింది.
Date : 29-10-2024 - 2:49 IST -
#Speed News
Metro Trains: మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం.. ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరి
Metro Trains: హైదరాబాద్ మెట్రో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. వర్షం, ప్రయాణికుల రద్దీ కారణంగా మియాపూర్-ఎల్బీనగర్ కారిడార్లో ప్రయాణిస్తున్న రైళ్లు నెమ్మదిగా నడుస్తున్నాయి. పంజాగుట్ట, ఎర్రమంజిల్ స్టేషన్లలో కొద్దిసేపు రైళ్లను నిలిపివేశారు. సాంకేతిక కారణంతో మెట్రో రైళ్లను ఆపినట్లు లోకో పైలట్లు ప్రకటించారు. మెట్రో రైళ్లు ఆగిపోవడంతో ఉక్కపోత భరించలేక ప్రయాణికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎర్రమంజిల్ స్టేషన్ వద్ద రైలు తలుపులు తెరుచుకోకపోవడంతో పలువురు ప్రయాణికులు అత్యవసర ద్వారం తెరిచి బయటికి వచ్చారు. భారీ వర్షం, రహదారిలో […]
Date : 06-06-2024 - 12:04 IST -
#Trending
Nuclear Bomb : అణుబాంబు తీసుకెళ్తే ఏమి చేస్తారు?..అరెస్టయిన ఇద్దరు ప్రయాణికులు
What If I’m Carrying Nuclear Bomb: తాను అణుబాంబు తీసుకెళ్తే ఏం చేస్తారంటూ (What If I’m Carrying Nuclear Bomb) సెక్యూరిటీ సిబ్బందిని ఒక ప్రయాణికుడు ప్రశ్నించాడు. దీంతో ఆ వ్యక్తితోపాటు అతడి వెంట ఉన్న మరో వ్యక్తిని విమానంలోకి అనుమతించలేదు. పోలీసులు వారిని అరెస్ట్ చేయడంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ(Airport)లో ఈ సంఘటన జరిగింది. ఏప్రిల్ 5న గుజరాత్లోని […]
Date : 08-04-2024 - 4:41 IST -
#Telangana
Free Bus Scheme: సిటీ బస్సుల్లో మెట్రో తరహా సీటింగ్
మహాలక్ష్మి పథకం కింద టిఎస్ఆర్టిసిలో మహిళా ప్రయాణికులకు ఉచిత బస్సు సర్వీసును అమలు చేయడంతో రోజుకు 11 లక్షల మంది ప్రయాణికుల సంఖ్య 18-20 లక్షలకు పెరిగింది. ఎక్కువ మంది ప్రయాణీకులకు సీటింగ్ కల్పించడానికి
Date : 15-02-2024 - 5:00 IST -
#Viral
Bihar : కదులుతున్న రైలు నుంచి మొబైల్ దొంగతనం చేయబోయి అడ్డంగా దొరికిన దొంగ
ఒకప్పుడు దొంగలు అంటే..ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంట్లోకి చొరబడి డబ్బు , నగలు , బట్టలు ఎత్తుకెళ్లేవారు..కానీ ఇప్పుడు దొంగలు కదులుతున్న రైలు నుండి మొబైల్స్ దొంగతనం చేయడం చేస్తున్నారు. కొంతమంది మెట్ల ఫై కుర్చీని ఫోన్ మాట్లాడుతుండడం..లేదా విండో సీట్లో కుర్చీని పాటలు వినడం చేస్తుంటారు. వీనిని దొంగలు టార్గెట్ గా చేసుకొని కదులుతున్న ట్రైన్ లో నుండి వారి నుండి ఫోన్ లు దొంగతనాలు చేస్తున్నారు. ప్రతి రోజు ఇలాంటి ఘటనలు ఎన్నో […]
Date : 17-01-2024 - 5:02 IST -
#South
Mangaluru: మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం సరికొత్త రికార్డ్
Mangaluru: డిసెంబర్ నెలలో 2.03 లక్షల మంది ప్రయాణికుల సంఖ్యతో మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం అందరి ద్రుష్టిని ఆకర్షించింది. అక్టోబర్ 31, 2020 నాటి వాణిజ్య ఆపరేషన్ తేదీ (COD) నుండి ఒక నెలలో అత్యధిక ప్రయాణీకులను నిర్వహించింది. విమానాశ్రయం డిసెంబర్ 31, 2023న 7,548 మంది ప్రయాణీకులను సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా కొత్త రోజువారీ రికార్డును నెలకొల్పింది. నవంబర్ 25, 2023న 7,468 మంది ప్రయాణికులతో ఉన్న మునుపటి రికార్డును అధిగమించింది. ఇక్కడ కొత్త సంవత్సరం సందర్భంగా […]
Date : 02-01-2024 - 11:38 IST -
#World
Beijing: బీజింగ్ లో రెండు రైళ్లు ఢీ, 515మందికి గాయాలు
Beijing: బీజింగ్లో భారీ మంచులో రెండు రైళ్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో 515 మందిని ఆసుపత్రి పాలయ్యారు. వీరిలో 102 మంది ఎముకలు విరిగిపోయాయి. ఈ ప్రమాదం గురువారం రాత్రి బీజింగ్లోని పశ్చిమ పర్వత ప్రాంతంలో జరిగింది. జారే ట్రాక్లు రైలులో ఆటోమేటిక్ బ్రేకింగ్పై ప్రభావం చూపాయి. దీంతో సకాలంలో బ్రేక్ చేయలేకపోయింది. అత్యవసర వైద్య సిబ్బంది, పోలీసులు మరియు రవాణా అధికారులు స్పందించారు. ప్రయాణీకులందరినీ రాత్రి 11 గంటలకు ఖాళీ చేయించారు. 67 మంది శుక్రవారం ఉదయం ఆసుపత్రిలో […]
Date : 15-12-2023 - 1:54 IST