Partial Cancellation
-
#Telangana
Trains Cancellation: తెలుగు రాష్ట్రాల్లో 25వ తేదీ వరకు 28 రైళ్లు రద్దు.. ఎంఎంటీఎస్ రైళ్లు కూడా.. ఆ రైళ్ల వివరాలు ఇవే..
తెలుగు రాష్ట్రాలతోపాటు ఇతర ప్రాంతాల్లోని పలు రూట్లలో వెళ్లాల్సిన 28 రైళ్లు రద్దయ్యాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరో ఆరు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది. 23ఎంఎంటీఎస్ రైళ్లు కూడా ఈనెల 25 వరకు రద్దయ్యాయి.
Published Date - 07:56 PM, Mon - 19 June 23