Parliament Elections
-
#Telangana
Barrelakka : పార్లమెంట్ ఎన్నికల్లో పోటీకి బర్రెలక్క నామినేషన్
Barrelakka: ఈ సారి ఎన్నికల్లో రాజకీయ నాయకుల కంటే బర్రలక్క(శిరీష అలియాస్)నే ఎక్కువగా ఫేమస్ అయింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో మరింత గుర్తింపు పోందిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు బర్రెలక్క ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధపడింది. అయితే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యం లో ఈరోజు నాగర్ కర్నూల్ పార్లమెంట్ ఎన్ని నియోజకవర్గానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బర్రెలక్క నామినేషన్ దాఖలు చేశారు. We’re now on WhatsApp. Click […]
Published Date - 03:28 PM, Tue - 23 April 24 -
#Andhra Pradesh
AP Elections : అక్కడ హ్యట్రిక్పై కన్నేసిన వైఎస్సార్సీపీ
గతంలో చిత్తూరు జిల్లా పరిధిలోని నాలుగు, కడప జిల్లాలో మూడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న రాజంపేట లోక్సభ నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఆవిర్భవించే వరకు కాంగ్రెస్కు కంచుకోటగా ఉంది. టీడీపీ 1984, 1999లో రెండుసార్లు మాత్రమే గెలుపొందగా, ఎనిమిదిసార్లు ఓడిపోయింది. 1984 నుంచి జరిగిన ఈ 10 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి అన్నయ్యగారి సాయి ప్రతాప్ ఆరుసార్లు గెలుపొందగా, 2014, 2019లో వైఎస్సార్సీపీ అభ్యర్థి, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడు పీవీ మిధున్రెడ్డి విజయం సాధించారు. గత రెండు […]
Published Date - 01:07 PM, Tue - 13 February 24 -
#Speed News
Commissioners Transfers : తెలంగాణలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ
తెలంగాణలో బదిలీల పర్వం కొనసాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల (Parliament Elections) నేపథ్యంలో రాష్ట్రంలో భారీగా అధికారుల బదిలీలు చేపట్టింది ప్రభుత్వం. అయితే.. ఈ నేపథ్యంలో లోక్సభ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో 40 మంది మున్సిపల్ కమిషనర్ల (Commissioners Transfer)ను బదిలీ చేసింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ సర్కార్. రేపటిలోగా ఆయా ప్రాంతాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే తెలంగాణ పంచాయతీరాజ్ శాఖలో భారీగా […]
Published Date - 11:04 AM, Tue - 13 February 24 -
#World
Pakistan Blast: రేపు ఎన్నికలు.. ఈ రోజు బాంబు పేలుళ్లు: 25 మంది మృతి
పాకిస్థాన్లోని బలూచిస్థాన్ ప్రావిన్స్లో పార్లమెంటు ఎన్నికలకు ఒకరోజు ముందు బుధవారం రెండు బాంబులు పేలాయి . ఈ పేలుళ్లలో 25 మంది మృతి చెందగా, 40 మందికి పైగా గాయపడ్డారు .
Published Date - 06:37 PM, Wed - 7 February 24 -
#Speed News
Kishan Reddy: పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓటు వేస్తే చెత్తలో వేసినట్లే: కిషన్ రెడ్డి
తెలంగాణలో బీఆర్ఎస్ కాలం చెల్లిన పార్టీ అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఫామ్హౌస్ పార్టీకి ఓటు వేయడం చెత్త పెట్టెలో వేసినట్లేనని అన్నారు.
Published Date - 09:58 PM, Thu - 4 January 24 -
#Sports
IPL 2024: ఐపీఎల్ పై పార్లమెంట్ ఎన్నికల ఎఫెక్ట్
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్ మన దేశంలో జరుగుతుందా? లేక విదేశాలకు వెళ్లాలా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Published Date - 11:40 AM, Mon - 11 December 23