Parliament
-
#India
Renuka Chowdhury : రేణుకా చౌదరికి బిగ్ షాక్
గతేడాది డిసెంబరులో జరిగిన పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ఆమె ప్రవర్తన నిబంధనలకు విరుద్ధంగా ఉందంటూ వచ్చిన ఫిర్యాదులపై కమిటీ సీరియస్ అయింది
Date : 16-02-2026 - 10:30 IST -
#India
రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!
Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. రైతుల […]
Date : 12-02-2026 - 1:53 IST -
#India
Parliament : ప్రధాని మోదీపై దాడికి యత్నించిన మహిళా ఎంపీలు
ప్రధాని నరేంద్ర మోదీ సభలో ప్రసంగించాల్సి ఉన్న తరుణంలో, విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ దద్దరిల్లింది. అయితే, ప్రధానిపై దాడి చేసేందుకు కాంగ్రెస్ వ్యూహం పన్నిందన్న నిఘా వర్గాల సమాచారంతో, ఆయన ప్రసంగం లేకుండానే ధన్యవాద తీర్మానాన్ని సభ ఆమోదించడం సంచలనం రేపింది
Date : 05-02-2026 - 4:30 IST -
#India
కావాలనే పార్లమెంటులో తన ప్రసంగాన్ని అడ్డుకుంటున్నారు – రాహుల్
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా, తన మైక్ను పదేపదే కట్ చేస్తున్నారని మరియు ప్రసంగానికి ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపిస్తూ ఆయన స్పీకర్ ఓం బిర్లాకు ఒక అధికారిక లేఖ రాశారు
Date : 03-02-2026 - 10:00 IST -
#Andhra Pradesh
ఏపీని కాపాడండి అంటూ పార్లమెంట్ వద్ద వైసీపీ ఎంపీల ఆందోళన
ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపిస్తూ వైసీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో భారీ నిరసన చేపట్టారు. "ఏపీని కాపాడండి" (Save AP) అంటూ ప్లకార్డులు పట్టుకుని గాంధీ విగ్రహం వద్ద నినాదాలు చేశారు.
Date : 03-02-2026 - 12:18 IST -
#India
లోక్సభలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మారుస్తూ బిల్లు!
విపక్షాల భారీ నిరసనలు, నినాదాల మధ్య లోక్సభ కార్యకలాపాలు మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడ్డాయి. పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మహాత్మా గాంధీ ఫోటోలు ఉన్న పోస్టర్లను పట్టుకుని నిరసన తెలిపారు.
Date : 16-12-2025 - 2:00 IST -
#India
E- Cigarette: లోక్సభలో ఈ-సిగరెట్ వివాదం.. టీఎంసీ ఎంపీపై బీజేపీ ఎంపీ ఆరోపణ!
భారతదేశంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధించబడింది మరియు పార్లమెంటు భవనం కూడా ఈ కేటగిరీ కిందకే వస్తుంది. ఎంపీలు, సిబ్బంది మరియు ఎవరికైనా పార్లమెంటు ప్రాంగణంలో ధూమపానం చేయడం పూర్తిగా నిషేధం.
Date : 11-12-2025 - 2:33 IST -
#India
Renuka Chaudhary: కాంగ్రెస్ ఎంపీ సంచలన వ్యాఖ్యలు.. నిజమైన కుక్కలు పార్లమెంట్లో ఉన్నాయంటూ!
మరోవైపు పార్లమెంట్ శీతాకాల సమావేశాలు, ముఖ్యంగా లోక్సభలో దేశవ్యాప్తంగా ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై చర్చ జరపాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్ష ఎంపీలు పదేపదే నినాదాలు, నిరసనలు చేపట్టారు.
Date : 01-12-2025 - 4:10 IST -
#India
Sudarshan Reddy : ఉపరాష్ట్రపతి ఎన్నికలకు రంగం సిద్ధం.. రేపు కీలక ఓటింగ్..!
ఈ ఎన్నికల్లో ప్రధాన పోటీ ఎన్డీఏ అభ్యర్థి, మహారాష్ట్ర గవర్నర్ సీ.పి. రాధాకృష్ణన్ మరియు ఇండియా బ్లాక్ ఉమ్మడి అభ్యర్థి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బీ. సుదర్శన్ రెడ్డి మధ్య నెలకొంది. రాజకీయంగా నెరపరచని స్వచ్ఛమైన ప్రజాస్వామ్య పోటీగా ఇది మలుచుకుంటోంది.
Date : 08-09-2025 - 1:04 IST -
#India
BJP MPs workshop : మరోసారి తన నిరాడంబరతను చాటుకున్న ప్రధాని మోడీ
దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపే కీలకమైన జీఎస్టీ (వస్తు, సేవల పన్ను) సంస్కరణలపై ఈ సమావేశం జరిగిన సందర్భంలో, మోడీ తనను ఓ సాధారణ ఎంపీలా చూపించడంలో ఆసక్తికరమైన సందేశాన్ని ఇచ్చారు.
Date : 07-09-2025 - 3:16 IST -
#India
Parliament : మరోసారి పార్లమెంట్లో భద్రతా వైఫల్యం.. గోడ దూకి లోపలికి వెళ్లిన ఆగంతుకుడు..!
చొరబాటుదారుడు రైలు భవన్ వైపు నుంచి గోడ దూకి, కొత్త పార్లమెంట్ భవనం ప్రధాన ప్రవేశ ద్వారం అయిన గరుడ గేట్ వద్దకు చేరుకున్నాడు. అయితే, అక్కడి భద్రతా సిబ్బంది అప్రమత్తంగా స్పందించి, వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తిని విచారిస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.
Date : 22-08-2025 - 11:37 IST -
#India
Shashi Tharoor : మరోసారి శశి థరూర్ భిన్న స్వరం..‘అనర్హత’ బిల్లుపై ఆసక్తికర వ్యాఖ్యలు
బుధవారం రోజు లోక్సభ వాయిదా పడిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ..30 రోజుల పాటు జైలులో ఉన్న వ్యక్తి ఎలా మంత్రిగా కొనసాగుతారు? ఇది చాలామందికి సహజమైన విషయమే. ఈ అంశంలో నాకు ప్రత్యేకంగా తప్పు ఏదీ కనిపించడం లేదు అని స్పష్టం చేశారు.
Date : 20-08-2025 - 4:30 IST -
#India
Rahul Gandhi : రాహుల్ గాంధీ సహా పలువురు కీలక నేతల అరెస్టు..ఢిల్లీలో హైటెన్షన్
ఈ పరిణామాల నేపథ్యంలో ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇండియా కూటమి నాయకులు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో భారీ స్థాయిలో అవకతవకలు చోటుచేసుకున్నాయని ఆరోపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘంపై ఒత్తిడి తెచ్చేలా చర్యలకు పాల్పడుతున్నారు.
Date : 11-08-2025 - 3:01 IST -
#India
Rajya Sabha : రాజ్యసభలో గందరగోళం.. ప్రతిపక్ష ఆందోళనలతో సభ మధ్యాహ్నం వరకు వాయిదా
Rajya Sabha : రాజ్యసభలో శుక్రవారం ఉదయం శాసన కార్యక్రమాలు భారీ గందరగోళానికి దారితీశాయి. డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్ నిబంధన 267 కింద 30 నోటీసులు అందాయని ప్రకటించారు.
Date : 01-08-2025 - 12:58 IST -
#India
Congress : ఆపరేషన్ సిందూర్ .. శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ
ఆపరేషన్ సిందూర్ లో దేశానికి జరిగిన నష్టం గురించి పూర్తిస్థాయిలో పారదర్శకత చూపించాలని ఆయన పట్టుబట్టారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత కేంద్రానికి ఉందని వ్యాఖ్యానించారు. ఆయనతో పాటుగా మరికొందరు కాంగ్రెస్ ఎంపీలు కూడా ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. అయితే, ఇదే సభలో ప్రముఖ పార్లమెంటేరియన్, కాంగ్రెస్ నేత శశిథరూర్ మాత్రం పూర్తిగా మౌనాన్ని ఆశ్రయించారు.
Date : 29-07-2025 - 11:58 IST