Parliament
-
#Telangana
KTR: వచ్చే ఎన్నికల్లో హంగ్ వస్తే బీఆర్ఎస్ దే కీలక పాత్ర
KTR: వచ్చే లోక్సభ ఎన్నికల్లో హంగ్ ఏర్పడితే జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. లోకసభ ఎన్నికల్లో జాతీయ కూటమి పార్టీలు అవసరమైన మెజారిటీ సాధించకపోవచ్చని ఆయన జోస్యం చెప్పారు. ఈ మేరకు లోకసభ ఎన్నికల్లో భారీ సంఖ్యలో సీట్లు దక్కించుకుని జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తామన్నారు కేటిఆర్. ఈ రోజు శుక్రవారం ఇబ్రహీంపట్నంలో జరిగిన భువనగిరి పార్లమెంటరీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో కేటీఆర్ పాల్గొని కేడర్ […]
Published Date - 05:01 PM, Fri - 12 April 24 -
#India
Ram Temple: నేడు పార్లమెంట్లో అయోధ్య రామ మందిరంపై చర్చ..?
బడ్జెట్ సెషన్ చివరి రోజైన శనివారం (ఫిబ్రవరి 10) కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రామమందిరాని (Ram Temple)కి సంబంధించి పార్లమెంటులో ప్రతిపాదన తీసుకురావచ్చు.
Published Date - 07:39 AM, Sat - 10 February 24 -
#India
PM Modi praises Manmohan Singh: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశానికి ఆదర్శం: మోడీ
పార్లమెంటులో సమావేశంలో ఎంపీల వీడ్కోలు కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రసంగిస్తూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను హృదయపూర్వకంగా ప్రశంసించారు. మన్మోహన్ జీతో తనకు సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చని,
Published Date - 02:14 PM, Thu - 8 February 24 -
#Andhra Pradesh
Nagababu : నాగబాబు పార్లమెంట్ స్థానం ఫిక్స్..?
మెగా బ్రదర్ నాగబాబు బరిలో నిలిచే స్థానం ఫిక్స్ అయ్యిందా…? అంటే అవుననే తెలుస్తుంది. వాస్తవానికి ఈసారి నాగబాబు ఎన్నికల బరిలో నిల్చోనని చెప్పినప్పటికీ , ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో నాగబాబు పోటీ చేయాలనీ ఫిక్స్ అయ్యాడు. మరో రెండు నెలల్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో.. ఏపీ(AP) లో రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇప్పటికే వైసీపీ(YCP) అధిష్ఠానం తమ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తూ వస్తుంది. ప్రస్తుతం సీఎం జగన్ (CM Jagan) రాష్ట్రవ్యాప్తంగా పర్యటనలు […]
Published Date - 12:19 PM, Thu - 8 February 24 -
#Speed News
Income Tax: దేశంలో రూ. కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందతున్న పన్ను చెల్లింపుదారుల సంఖ్య ఎంతంటే..?
భారతదేశంలో సంవత్సరానికి రూ. 1 కోటి కంటే ఎక్కువ ఆదాయం పొందుతున్న పన్ను చెల్లింపుదారుల (Income Tax) సంఖ్య గణనీయంగా పెరిగింది.
Published Date - 08:01 PM, Wed - 7 February 24 -
#Andhra Pradesh
MP Jayadev Galla: రెండు పడవలపై ప్రయాణించడం అంత సులభం కాదు: గల్లా
రాజకీయాల నుండి విరామం తీసుకోవాలని టిడిపి ఎంపి జయదేవ్ గల్లా ఇదివరకే ప్రకటించారు. తాజాగా పార్లమెంటులో ఈ విషయాన్నీ మరోసారి చర్చించారు. తాను రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు
Published Date - 11:14 PM, Mon - 5 February 24 -
#Telangana
BRS: బాస్ ఈజ్ బ్యాక్.. కేసీఆర్ తొలి పార్టీ మీటింగ్
తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు శుక్రవారం బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం జరగనుంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయక్షేత్రంలో
Published Date - 03:50 PM, Thu - 25 January 24 -
#India
Lok Sabha Incident : లోక్సభలో దుండగుల హల్చల్ ఘటన.. పోలీసుల అదుపులో మాజీ డీఎస్పీ కొడుకు
Lok Sabha Incident : లోక్సభలో ఇద్దరు దుండగులు హల్చల్ చేసిన వ్యవహారంలో ఢిల్లీ పోలీసులు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.
Published Date - 01:27 PM, Thu - 21 December 23 -
#India
Parliament: పార్లమెంట్ ను కుదిపేస్తున్న దాడి, ఒకేరోజు 78 సభ్యుల సస్పెన్షన్
Parliament: పార్లమెంటు కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు గాను కాంగ్రెస్ ఎంపీలు జైరాం రమేష్, రణదీప్ సూర్జేవాలా, కెసి వేణుగోపాల్ సహా 45 మంది ప్రతిపక్ష సభ్యులను రాజ్యసభ సోమవారం సస్పెండ్ చేసింది. మిగిలిన శీతాకాల సమావేశాలకు 33 మంది సభ్యులను రాజ్యసభ నుండి సస్పెండ్ చేయగా, ప్రివిలేజెస్ కమిటీ నివేదిక వచ్చే వరకు మరో పదకొండు మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పార్లమెంటు భద్రతా ఉల్లంఘనలపై కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్షాలు తమ నిరసనను కొనసాగించడంతో రాజ్యసభ కార్యకలాపాలు సోమవారం […]
Published Date - 05:56 PM, Mon - 18 December 23 -
#India
Parliament security breach: పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడు అరెస్ట్
పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన కేసులో మరో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల్లో ఒకరైన మహేష్ కుమావత్ను శనివారం ఢిల్లీలో అరెస్టు చేశారు.
Published Date - 03:35 PM, Sat - 16 December 23 -
#India
Parliament security breach: 15 మంది లోక్సభ సభ్యులు సస్పెండ్
15 మంది ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. లోక్సభలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ జ్యోతిమణి సహా 5 మంది కాంగ్రెస్ ఎంపీలను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని లోక్సభలో తీర్మానం చేశారు
Published Date - 06:06 PM, Thu - 14 December 23 -
#India
Parliament security breach: పార్లమెంట్ ఘటనపై మోడీ సీరియస్.. ఎనిమిది మంది ఉద్యోగులు సస్పెండ్
డిసెంబర్ 13వ తేదీ బుధవారం ఇద్దరు యువకులు లోక్సభలోకి దూసుకొచ్చి హంగామా సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర చర్చ కొనసాగింది. కాగా ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్ అయ్యారు.
Published Date - 05:49 PM, Thu - 14 December 23 -
#India
Parliament Security Breach: అందుకే పాసులు ఇచ్చాను: ఎంపీ ప్రతాప్ సింగ్
పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఇద్దరు యువకులు భద్రతా వ్యవస్థను ఉల్లంఘించి హాలులోకి ప్రవేశించారు. వారిని అరెస్టు చేసేందుకు కొందరు ఎంపీలు ముందుకు రావడంతో వీరిద్దరూ టియర్ గ్యాస్ ప్రయోగించారు.
Published Date - 03:01 PM, Thu - 14 December 23 -
#Andhra Pradesh
Parliament Protection : పార్లమెంటుకే రక్షణ లేదా?
డిసెంబర్ 13, 2023న భారత నూతన పార్లమెంటులో (Parliament) ఇద్దరు ఆగంతక యువకులు ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు.
Published Date - 10:48 AM, Thu - 14 December 23 -
#India
Case Under UAPA: పార్లమెంట్ హౌస్ భద్రత లోపం.. UAPA సెక్షన్ కింద కేసు నమోదు..? UAPA చట్టం అంటే ఏమిటి?
పార్లమెంట్ భద్రతా లోపానికి సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. సమాచారం ప్రకారం.. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్, ఈ కేసులో UAPA సెక్షన్ (Case Under UAPA)ను జోడించింది.
Published Date - 09:20 AM, Thu - 14 December 23