Paris Paralympics
-
#Sports
Paris Paralympics 2024: పారిస్ పారాలింపిక్స్.. సరికొత్త రికార్డు సృష్టించిన భారత్ జట్టు..!
మంగళవారం మహిళల 400 మీటర్ల రేసు (టీ20 కేటగిరీ)లో దీప్తి జివాన్జీ కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. దీప్తి 55.07 సెకన్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆ తర్వాత పారా అథ్లెటిక్స్లోనే భారత్కు మరో నాలుగు పతకాలు వచ్చాయి.
Date : 04-09-2024 - 10:32 IST -
#Sports
Sumit Antil: పారాలింపిక్స్లో మూడో బంగారు పతకం.. మరోసారి మెరిసిన సుమిత్
బ్యాడ్మింటన్లో భారత్కు కాంస్య పతకం లభించింది. వాస్తవానికి బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ SH6 పోటీలో నిత్య శ్రీ శివన్ కాంస్య పతకాన్ని గెలుచుకుంది.
Date : 03-09-2024 - 9:07 IST -
#India
PM Modi : భారత పారా అథ్లెట్లతో ఫోన్లో మాట్లాడిన ప్రధాని మోడీ
పతకాలు సాధించిన ప్రతి ఒక్కరినీ ప్రధాని మోడీ అభినందించారు. వారు తమ ప్రదర్శనతో దేశం గర్వించేలా చేశారని కొనియాడారు. అవని లేఖరా తన ఇతర ప్రయత్నాలలో విజయం సాధించాలని మోడీ ఆకాంక్షించారు.
Date : 01-09-2024 - 6:41 IST -
#Speed News
Paris Paralympics 2024: పారా ఒలింపిక్స్.. ఒకేరోజు నాలుగు పతకాలతో సత్తా..!
పారిస్ పారాలింపిక్స్లో అవనీ చరిత్ర సృష్టించింది. 249.7 స్కోరుతో స్వర్ణ పతకం సాధించింది. ఈ క్రమంలో తన రికార్డును తానే బ్రేక్ చేసుకుంది. ఆమెను టోక్యో పారాలింపిక్స్లో 249.6 స్కోర్ చేసింది.
Date : 30-08-2024 - 11:55 IST -
#Sports
Pramod Bhagat Suspension: 18 నెలల నిషేధంపై ప్రమోద్ భగత్ విచారం
పారిస్ 2024 పారాలింపిక్ గేమ్స్లో పాల్గొనకుండా నన్ను సస్పెండ్ చేస్తూ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ మరియు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ తీసుకున్న నిర్ణయం పట్ల నేను చాలా బాధపడ్డానని అన్నాడు మోద్ భగత్.
Date : 13-08-2024 - 6:01 IST