Paper Leak
-
#India
Paper Leak: బీహార్లో ప్రశ్నపత్రం లీక్, టీఆర్ఈ-3 రద్దు
టీచర్స్ రిక్రూట్మెంట్ పరీక్ష ఫేజ్ 3 ప్రశ్నపత్రం లీక్ కావడంతో బీహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఆర్ఈ-3 ని రద్దు చేసింది.
Published Date - 06:31 PM, Wed - 20 March 24 -
#Telangana
Telangana: భారీ భద్రత మధ్య తెలంగాణ ఇంటర్ పరీక్షలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు ప్రారంభమయ్యాయి. నేటి నుండి మార్చి 19 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 4,78,718 మంది ప్రథమ సంవత్సరం విద్యార్థులు
Published Date - 04:24 PM, Wed - 28 February 24 -
#Telangana
TSPSC: టీఎస్పీఎస్సీ చైర్మన్, సభ్యుల రాజీనామాలను ఆమోదించిన తమిళిసై
తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కోల్పోవడానికి కారణమైన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజి అంశం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. గత ఎన్నికలకు ముందు పేపర్ లీకేజి అంశాన్ని ప్రధాన అస్త్రంగా తీసుకుని కాంగ్రెస్
Published Date - 03:07 PM, Wed - 10 January 24 -
#Telangana
Group-1 Prilims: గ్రూప్-1 రద్దు.. నిరుద్యోగి ఆవేదన ఇది..!
తెలంగాణలో గ్రూప్-1 పరీక్ష (Group-1 Prilims)ను హైకోర్టు High Court) రద్దు చేయడంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Published Date - 06:39 AM, Sun - 24 September 23 -
#Speed News
TSPSC Case: టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో మరో 10 మంది అరెస్ట్
రాష్ట్రంలో సంచలనం సృష్టించిన టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కేసులో అరెస్టులు కొనసాగుతున్నాయి. ఈ కేసుని సిట్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని విచారిస్తుంది.
Published Date - 07:48 AM, Tue - 11 July 23 -
#Telangana
Bandi Sanjay: బండి సంజయ్కు షరతులతో కూడిన బెయిల్.. నేడు జైలు నుంచి విడుదల..!
ఎస్ఎస్సీ హిందీ ప్రశ్నపత్రం లీక్ (SSC Paper Leak) కేసులో తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay)కు వరంగల్ హన్మకొండ స్థానిక కోర్టు గురువారం షరతులతో కూడిన బెయిల్ (Bail) మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.
Published Date - 07:09 AM, Fri - 7 April 23 -
#Speed News
Paper Leak: పేపర్ లీక్ చేస్తే కఠిన చర్యలు: మంత్రి సబితా
సోషల్ మీడియాలో వైరల్ కావడంపై విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published Date - 10:54 AM, Wed - 5 April 23 -
#Telangana
SSC Exam Paper: టెన్త్ క్వశ్చన్ పేపర్ లీక్.. వాట్సాప్ లో చక్కర్లు!
TSPSC పేపర్ లీక్ వ్యవహారం ముగియకముందే తాజాగా మరో పేపర్ లీక్ ఘటన తెలంగాణలో సంచలనంగా మారింది. ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. అయితే తొలిరోజే ప్రశ్నాపత్రం లీక్ అయింది. వాట్సప్లో ప్రశ్నాపత్రం ప్రత్యక్ష మయింది. వికారాబాద్ జిల్లా తాండూర్లో పదో తరగతి ప్రశ్నాపత్రం ప్రత్యక్షమైంది. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9.37 గంటలకు ప్రశ్నా పత్రం లీక్ కావడం సంచలనంగా మారింది. తెలుగు ప్రశ్నాపత్రం… అయితే వికారాబాద్ జిల్లా విద్యాశాఖ […]
Published Date - 01:49 PM, Mon - 3 April 23 -
#Speed News
TSPSC Leakage: పోస్టర్లు కలకలం.. టీఎస్పీఎస్సీ ఓ జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు..!
టీఎస్పీఎస్సీ (TSPSC) కార్యాలయం వద్ద వాల్ పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. టీఎస్పీఎస్సీ కార్యాలయం జిరాక్స్ సెంటర్ అంటూ పోస్టర్లు వెలిశాయి. ఓయూ జేఏసీ చైర్మన్ అర్జున్ బాబు పేరిట ఈ పోస్టర్లు ప్రచురితమయ్యాయి.
Published Date - 01:50 PM, Wed - 22 March 23 -
#Telangana
TSPSC: పేపర్ లీక్ కలకలం.. టీఎస్పీఎస్సీ పరీక్షలు రీషెడ్యూలు..?
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC) నిర్వహించనున్న ఉద్యోగ అర్హత పరీక్షల తేదీల్లో మార్పులు చోటుచేసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాలుగు పరీక్షలను రద్దు చేసిన కమిషన్.. మరో రెండు పరీక్షలను నిర్వహించకుండానే వాయిదా వేసింది.
Published Date - 09:55 AM, Sun - 19 March 23 -
#Speed News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీక్.. 11 మంది అరెస్ట్
రాష్ట్రంలో కలకలం రేపుతోన్న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) పేపర్ లీక్ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ కేసులో 11 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడిగా టీఎస్పీఎస్సీ ఉద్యోగి ప్రవీణ్ను ఈ కేసులో పోలీసులు చేర్చారు. ప్రస్తుతం టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏగా అతడు పనిచేస్తున్నాడు. అలాగే ఉద్యోగి రాజశేఖర్ను కూడా అరెస్ట్ చేశారు. ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలను హైదరాబాద్ పోలీసులు వెల్లడించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా […]
Published Date - 05:23 PM, Mon - 13 March 23 -
#India
Anti-Copying law: పరీక్షల్లో కాపీ కొడితే జైలుకే.. ఎక్కడంటే..?
ఉత్తరాఖండ్లో (Uttarakhand) పేపర్ లీక్, మోసం సంఘటనలు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినమైన యాంటీ-చీటింగ్ చట్టాన్ని (Anti-Copying Law) అమలు చేసింది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ట్వీట్ ద్వారా తెలియజేశారు.
Published Date - 12:20 PM, Sun - 12 February 23