Pakistan Super League
-
#Sports
PSL Ball Tampering: పాకిస్థాన్ క్రికెట్లో మరో వివాదం.. అడ్డంగా దొరికిపోయిన స్టార్ ప్లేయర్లు..
PSL పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో బాల్ టాంపరింగ్ వివాదం పెద్ద దుమారం రేపుతోంది. లాహోర్ ఖలందర్స్, కరాచీ కింగ్స్ మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్లో ఈ ఘటన చోటుచేసుకుంది. లాహోర్ ఆటగాడు ఫఖర్ జమాన్ బంతి స్వరూపాన్ని మార్చేందుకు ప్రయత్నించాడని ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అయితే, మ్యాచ్ రిఫరీ రోషన్ మహానామ నేతృత్వంలో జరిగిన విచారణలో ఫఖర్ తనపై వచ్చిన ఆరోపణలను ఖండించినట్లు పాకిస్థాన్ క్రికెట్ బోర్డ్ (పీసీబీ) ఒక ప్రకటనలో తెలిపింది. మరో 48 గంటల్లో […]
Date : 30-03-2026 - 10:52 IST -
#Sports
David Warner: పీఎస్ఎల్ ప్రెస్ మీట్లో పాక్ క్రికెటర్ల పరువు తీసిన వార్నర్
PSL 2026 పాకిస్థాన్ సూపర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే వివాదాలు రాజుకున్నాయి. లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగిన కెప్టెన్ల రౌండ్ టేబుల్ ప్రెస్ కాన్ఫరెన్స్లో కరాచీ కింగ్స్ సారథి డేవిడ్ వార్నర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లు పాల్గొన్న ఈ సమావేశంలో క్రమశిక్షణ లోపించిందంటూ ఆయన బహిరంగంగానే మండిపడ్డారు. అసలేం జరిగిందంటే.. ప్రెస్ మీట్లో వార్నర్ తన జట్టు వ్యూహాల గురించి సీరియస్గా వివరిస్తుండగా.. పక్కనే కూర్చున్న ఇతర జట్ల […]
Date : 26-03-2026 - 10:59 IST -
#Sports
పాకిస్థాన్ సూపర్ లీగ్.. ప్రేక్షకులకు నో ఎంట్రీ!
పీఎస్ఎల్ 2026 ప్రారంభంలో ముల్తాన్, పెషావర్, ఫైసలాబాద్, కరాచీ, రావల్పిండి, లాహోర్లలో జరగాల్సి ఉంది. కానీ ఇప్పుడు కేవలం కరాచీ, లాహోర్ మాత్రమే ఈ ఈవెంట్కు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
Date : 22-03-2026 - 6:45 IST -
#Sports
టీ20 వరల్డ్ కప్పై పాక్ సస్పెన్స్..బరిలోకి దిగుతుందా? బహిష్కరిస్తుందా..!
Shehbaz Sharif వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ పాల్గొనడంపై సందిగ్ధత కొనసాగుతోంది. పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ సోమవారం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో భేటీ అయినప్పటికీ టోర్నీలో పాల్గొనాలా? వద్దా? అనే అంశంపై స్పష్టత రాలేదు. ఐసీసీ వ్యవహరిస్తున్న తీరుపై ప్రధానికి వివరించిన నఖ్వీ ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నారు. ఐసీసీ టోర్నీ నుంచి బంగ్లాను తప్పించడంపై పాక్ ఆగ్రహం పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ […]
Date : 27-01-2026 - 10:38 IST -
#Speed News
Faf Du Plessis: ఐపీఎల్కు గుడ్ బై చెప్పిన స్టార్ క్రికెటర్.. పాకిస్థానే కారణం?!
నాయకత్వ పాత్రలో డు ప్లెసిస్ మరింతగా రాణించారు. తన అత్యుత్తమ టీ20 క్రికెట్ను ప్రదర్శించారు. ముఖ్యంగా 2023 సీజన్లో ఆయన 14 మ్యాచ్లలో 730 పరుగులు చేసి ఆర్సీబీ కెప్టెన్లలో అత్యుత్తమ ప్రదర్శన చేసిన వారిలో ఒకరిగా నిలిచారు.
Date : 29-11-2025 - 7:49 IST -
#Sports
Pakistan Super League: ఐపీఎల్కు భయపడిన పాకిస్థాన్ సూపర్ లీగ్.. ఎందుకంటే?
పీఎస్ఎల్ సీఈఓ సల్మాన్ నసీర్ ఒక పాడ్కాస్ట్లో మాట్లాడుతూ.. పీఎస్ఎల్ మ్యాచ్లు ఐపీఎల్ మ్యాచ్లు ప్రారంభమైన ఒక గంట తర్వాత, అంటే రాత్రి ఎనిమిది గంటలకు మొదలవుతాయని చెప్పారు.
Date : 11-04-2025 - 10:35 IST