Paddy Farmers
-
#Telangana
CM Revanth: రైతుల ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు: సీఎం రేవంత్
CM Revanth: రైతులు అమ్ముకునే ధాన్యాన్ని తక్కువ ధరకు కొనుగోలు చేస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతులను మోసం చేసే మిల్లర్లపై కఠినంగా వ్యవహరించాలని సూచించారు. వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసే మిల్లర్లు, ట్రేడర్ల ట్రేడ్ లైసెన్స్లు రద్దు చేయాలని, కస్టమ్ మిల్లింగ్ నిలిపివేసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలని సీఎం ఆదేశించారు. సీఎంతో పాటు పౌర […]
Date : 12-04-2024 - 7:26 IST -
#Telangana
KTR: కేంద్రంపై మరో పోరుకు సిద్ధమైన కేటీఆర్!
తెలంగాణ మంత్రి కేటీఆర్ (KTR) కేంద్రంపై మరో పోరుకు సిద్ధమయ్యారు.
Date : 22-12-2022 - 12:15 IST -
#Telangana
Paddy Issue : వరి ధాన్యం రాజకీయానికి తెర! మిల్లర్లకు కేసీఆర్ శుభవార్త!!
వరి పంట వేయొద్దని ప్రచారం చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల వేళ మనసు మార్చుకున్నారు. రైతులను ప్రోత్సహిస్తూ మిల్లర్లకు మేలు చేకూరేలా సంచలన నిర్ణయం ఆయన తీసుకున్నారు
Date : 29-11-2022 - 11:56 IST -
#Speed News
Nadendla Manohar : ‘జగన్ రెడ్డి’ పాలన చేతగాని వ్యక్తి – ‘నాదెండ్ల మనోహర్’
ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు భరోసా కల్పించేందుకు ఈ నెల 23వ తేదీన జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పశ్చిమ గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టనున్నట్టు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ వెల్లడించారు.
Date : 21-04-2022 - 5:01 IST -
#Speed News
TS Govt: ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు పూర్తి
రాష్ట్రంలో రైతులనుండి ధాన్యం మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో
Date : 13-04-2022 - 1:20 IST -
#Telangana
Paddy Issue : రైతుకు రబీ వరి పంట నష్టం రూ.3వేల కోట్లు
వరి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ యుద్ధం చేస్తుంటే సందట్లో సడేమియాలాగా రైతుల కష్టాన్ని రైస్ మిల్లర్లు క్యాష్ చేసుకుంటున్నారు. మునుపెన్నడూ లేని విధంగా వరి ధాన్యం విషయంలో కేంద్రం, రాష్ట్రం మధ్య తేడా వచ్చింది. సాధారణంగా ప్రతి ఏడాది బియ్యం రూపంలో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఇస్తుంది. కానీ, ఈ ఏడాది మాత్రం వరి ధాన్యం మాత్రమే ఇస్తామంటూ మొండికేసింది. దీంతో అటు కేంద్రం ఇటు రాష్ట్రం కొనుగోలు చేయకపోవడంతో వరి […]
Date : 12-04-2022 - 3:47 IST -
#Telangana
Paddy Dips: వరి వేస్తే ఉరేనా..? రికార్డు స్థాయిలో తగ్గిన విస్తీర్ణం!
సరిపడ నీటి వసతి, 24 గంటల కరెంట్ సరఫరా ఉన్నప్పటికీ వరిసాగు చేయడానికి తెలంగాణ రైతాంగం వెనుకంజ వేస్తోంది. తెలంగాణలో గత యాసంగిలో 52 లక్షల ఎకరాల్లో సాగైన వరి సాగు ప్రస్తుత పంట సీజన్లో 35 లక్షల ఎకరాలకు పడిపోయింది.
Date : 28-02-2022 - 1:33 IST -
#India
UP Elections : యూపీలో ఎన్నికల అంశంగా కనీస మద్దతు ధర
పంటలు ఎంత బాగా పండితే ఆదాయం అంత ఎక్కువగా వస్తుందని పాతకాలం రైతులు ఇప్పటికీ నమ్ముతుంటారు.
Date : 23-02-2022 - 11:04 IST -
#Telangana
Telangana Ministers in Delhi : తెలంగాణ మంత్రుల ఢిల్లీ గేమ్
కేంద్ర మంత్రులను కలవాలంటే..ముందుగా అపాయిట్మెంట్ తీసుకోవాలి. పైగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వెళ్లేటప్పుడు ఇంకా పగడ్బంధీగా అపాయిట్మెంట్ ను ఫిక్స్ చేసుకుని ఢిల్లీ వెళ్లాలి.
Date : 20-12-2021 - 1:36 IST -
#Telangana
Paddy Vigil:ఏపీ నుండి తెలంగాణకు వస్తోన్న వరిధాన్యం అడ్డుకుంటున్న అధికారులు
వరి కొనుగోళ్ల అంశంపై కేంద్రం ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వట్లేదు. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వం కేంద్రంపై ఎన్ని విమర్శలు చేసినా, ఎంత పోరాటం చేసినా రైతులు మాత్రం ఇంకా కన్ఫ్యూజన్ లోనే ఉన్నారు.
Date : 30-11-2021 - 7:30 IST