Organic Farming
-
#Andhra Pradesh
Vijayasai Reddy Organic Farming: ‘జీవామృతం’ తయారు చేసి ప్రకృతి వ్యవసాయానికి అనుసంధానించాలి : విజయసాయిరెడ్డి
Vijayasai Reddy వైసీపీకి, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్న సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఇప్పుడు కొత్త అవతారంలో కనిపిస్తున్నారు. పూర్తి సమయాన్ని వ్యవసాయానికే కేటాయిస్తూ, పొలం పనుల్లో నిమగ్నమయ్యారు. తాజాగా ఆయన హైదరాబాద్ శివార్లలోని తొండుపల్లి వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ ఎరువు అయిన ‘జీవామృతం’ తయారుచేస్తున్న వీడియోను సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ‘ఎక్స్’లో పంచుకున్నారు. సేంద్రీయ వ్యవసాయంలో భూమిలో మిత్ర పురుగులు, ఎర్రలు, వానపాములు, సూక్ష్మజీవులు భూసారం పెంచి పోషకాలతో అధిక […]
Date : 21-03-2026 - 2:31 IST -
#Andhra Pradesh
రైతుగా మారిన.. మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి
Vijayasai Reddy farming రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి రాజకీయాలను వదిలేసి రైతుగా మారిన సంగతి తెలిసిందే. నెల్లూరు జిల్లాలోని శంకరాపురంలో ఉన్న తన సొంత వ్యవసాయ క్షేత్రంలో ఆయన ఒక సామాన్య రైతులా మారి సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు. మారుతున్న కాలంలో రసాయన ఎరువుల కంటే ప్రకృతి వ్యవసాయమే మేలని ఆయన స్వయంగా ఆచరించి చూపిస్తున్నారు. శంకరాపురం వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ వ్యవసాయం లో భాగంగా అగ్నాస్త్రం మిరపచెట్లకు స్ప్రే చేస్తున్నాము. అగ్నాస్త్రం […]
Date : 16-03-2026 - 12:51 IST -
#Andhra Pradesh
CM Chandrababu : రెండో రోజు కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన ఇలా..!
CM Chandrababu : ఈ రోజు ఉదయం 10 గంటలకు కుప్పం ఆర్ అండ్ బీ అతిథిగృహం నుంచి బయల్దేరి, టీడీపీ కార్యాలయానికి చేరుకుని అక్కడ జన నాయకుడు సెంటర్ ప్రారంభించారు సీఎం చంద్రబాబు. ఈ కార్యక్రమంలో ప్రజలనుంచి వినతులు స్వీకరించి, అనంతరం కుప్పం పార్టీ కేడర్తో సమావేశం జరపనున్నారు.
Date : 07-01-2025 - 10:38 IST -
#Andhra Pradesh
CM Chandrababu : నేడు కుప్పంలో పర్యటించనున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu : ఈ పర్యటనలో ఆయన కుప్పం నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి, మూడ్రోజుల పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ముఖ్యంగా, కుప్పం రూపురేఖలను మార్చేందుకు రూపొందించిన 'స్వర్ణ కుప్పం' పథకానికి సంబంధించిన కార్యక్రమం ఈ పర్యటనలో ముఖ్యమైనదిగా తెలుస్తోంది.
Date : 06-01-2025 - 10:14 IST -
#India
Droupadi Murmu : ఆధ్యాత్మికత అంటే మతపరమైనది కాదు
Droupadi Murmu : రాష్ట్రపతి తన ప్రసంగంలో 'ఓం శాంతి' అని పఠించడం ద్వారా ప్రారంభించారు , ఆధ్యాత్మికత అంటే లోపల ఉన్న శక్తిని అర్థం చేసుకోవడం , ఆలోచనలు , చర్యలలో స్వచ్ఛంగా ఉండటాన్ని సూచిస్తుంది. "ఆధ్యాత్మికత అంటే మతపరమైనది కాదు, కానీ దానిలోని శక్తిని అర్థం చేసుకోవడం , ప్రవర్తన , చర్యలో స్వచ్ఛతను తీసుకురావడం. ఆలోచనలు , చర్యలో స్వచ్ఛత ఉండాలి. ఒక వ్యక్తి తీసుకురావడం ద్వారా మంచి వ్యక్తిగా మారవచ్చు. సానుకూల విధానం, "ఆమె చెప్పారు.
Date : 04-10-2024 - 4:29 IST -
#Speed News
Kamala Pujari Died: పద్మశ్రీ కమల పూజారి మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం
కల్మ పూజారి గుండెపోటుతో మరణించింది. 74 ఏళ్ల వయసులో ఆయన తుది శ్వాస విడిచారు. సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించినందుకు మరియు 100 కంటే ఎక్కువ రకాల దేశీయ విత్తనాలను పరిరక్షించినందుకు ఆమెకు 2019 లో పద్మశ్రీ అవార్డు లభించింది.
Date : 20-07-2024 - 5:21 IST -
#Special
Farmer Success Story: చదివింది పది.. కానీ సేంద్రియ వ్యవసాయంతో ఏడాదికి రూ.70 లక్షల సంపాదన?
డబ్బు సంపాదించాలి అంటే చాలామంది కేవలం చదువు ఉండాలి తెలివి ఉండాలి అని అంటూ ఉంటారు. అయితే డబ్బు సంపాదించడానికి చదువు లేకపోయినా తెలివి ఉంటే చా
Date : 25-06-2023 - 3:23 IST -
#Speed News
Vegetable Farming: ఉద్యోగం చేస్తూ డాబాపై కూరగాయల సాగు.. కరోనా వల్ల ఇలా అంటూ?
సాధారణంగా చాలామందికి పంటలు పండించడం అంటే ఇష్టం. మరీ ముఖ్యంగా సిటీలలో ఉండేవారు అయితే ఇలా
Date : 13-07-2022 - 7:45 IST