Online Fraud
-
#South
Karnataka: ట్రంప్ హోటల్ రెంటల్ పేరుతో సైబర్ మోసం…
ట్రంప్ పేరుతో యాప్ మోసం, కర్ణాటకలో 150 మందికి కుచ్చుటోపీ. భారీ లాభాలు ఇస్తామంటూ వల వేసి రూ. కోటికి పైగా వసూలు చేసి మోసగాళ్లు పరారయ్యారు
Date : 26-05-2025 - 4:16 IST -
#Telangana
Cyber Fraud : ఎమ్మార్వోకు కేటుగాళ్లు గాలం.. రూ.3.30 లక్షలు స్వాహా
Cyber Fraud : యాదాద్రి జిల్లాలోని రాజాపేట్ తహసీల్దారుగా పనిచేస్తున్న ఎమ్మార్వో (MRO) దామోదర్ మోసపోయారు. ఈ నెల 9వ తేదీన, ఒక వ్యక్తి అతని ఫోన్ నంబరుకి కాల్ చేసి, తాను ఏసీబీ (అప్రూవల్ బ్యూరో) అధికారిని అని చెప్పి, "మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయని, దానిని ఆపే కోసం డబ్బులు బదిలీ చేయాలని" బెదిరించాడు. కేటుగాడు, దామోదర్ను డబ్బులు బదిలీ చేయకుండా అతనిని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు భయపెట్టాడు.
Date : 15-02-2025 - 11:29 IST -
#Telangana
Cyber Fraud : కంపెనీ ఈమెయిల్ హ్యాక్.. 10 కోట్లు మాయం
Cyber Fraud : హైదరాబాద్లో మరో భారీ సైబర్ మోసం వెలుగు చూసింది. సైబర్ నేరస్తులు ఓ ప్రముఖ కంపెనీ ఇమెయిల్ను హ్యాక్ చేసి, రూ. 10 కోట్లు కాజేశారు. హాంకాంగ్కు చెందిన కంపెనీతో లావాదేవీలు నిర్వహిస్తున్న ఈ సంస్థ, నకిలీ మెయిల్ను నిజమైనదిగా నమ్మి భారీ మొత్తాన్ని కొత్త అకౌంట్కు బదిలీ చేసింది. అయితే, సదరు హాంకాంగ్ సంస్థ నుంచి డబ్బులు రాలేదని తెలియడంతో అసలు మోసం బయటపడింది.
Date : 08-02-2025 - 5:37 IST -
#Speed News
Money Doubling : 200 రోజుల్లో డబ్బులు డబుల్.. చీటింగ్ స్కీమ్తో కుచ్చుటోపీ !
Money Doubling : ‘‘మా వెబ్సైట్లో రూ.5వేలు, రూ.10వేలు, రూ.లక్ష పెట్టుబడి పెడితే 200 రోజుల్లో డబ్బులు డబుల్ అవుతాయి.
Date : 14-01-2024 - 7:29 IST