Online Betting Apps
-
#Cinema
ED : బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసు..29 మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేసిన ఈడీ
సైబరాబాద్ పోలీసుల ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ ఈ చర్యలకు దిగింది. ఈ కేసులో ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రానా దగ్గుబాటి, మంచు లక్ష్మి, ప్రకాశ్ రాజ్, నిధి అగర్వాల్, అనన్య నాగళ్ల తో పాటు పలువురు యాంకర్లు, బుల్లితెర నటులు, సోషల్ మీడియా ప్రముఖులు ఉన్నారు.
Published Date - 01:21 PM, Thu - 10 July 25