NTR Bharosa Pension Scheme
-
#Andhra Pradesh
ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు
ChandraBabu సంక్షేమ పథకాల అమలులో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, ఏ రాష్ట్రం కూడా ఏపీకి దరిదాపుల్లో లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో శనివారం జరిగిన ‘స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. తాము ప్రకటించిన సూపర్ సిక్స్ కార్యక్రమాన్ని సూపర్ హిట్ చేసి చూపించామని, ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటామని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఘన వ్యర్థాల సేకరణ కోసం ఏర్పాటు […]
Date : 21-02-2026 - 4:53 IST -
#Andhra Pradesh
NTR Bharosa Pension Scheme : ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే యార్లగడ్డ
NTR Bharosa Pension Scheme : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు గన్నవరం శాసనసభ్యులు శ్రీ యార్లగడ్డ వెంకట్రావు గన్నవరం నియోజకవర్గంలోని విజయవాడ రూరల్ మండలం, పాతపాడు గ్రామంలో నిర్వహించిన "ఎన్టీఆర్ భరోసా పింఛన్" కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు
Date : 01-12-2025 - 1:41 IST -
#Andhra Pradesh
AP Govt : పెన్షన్ల పంపిణీకి రూ. 2745 కోట్లు విడుదల
AP Govt : కొత్తగా 10,578 మంది స్పౌజ్ (జీవిత భాగస్వాములు) లబ్ధిదారులకు కూడా పెన్షన్ మంజూరు చేయనుందని మంత్రి వివరించారు
Date : 29-09-2025 - 10:30 IST -
#Andhra Pradesh
NTR Bharosa Pension Scheme : ఏపీలో 4 రోజుల ముందుగానే పెన్షన్
NTR Bharosa Pension Scheme : జులై నెల రేషన్ను ఈ నెల 26వ తేదీ నుంచే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా రేషన్ను ఇంటికే డోర్ డెలివరీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు.
Date : 26-06-2025 - 1:27 IST -
#Andhra Pradesh
Ntr Bharosa Pension Scheme : ఏపీలో కొత్త వితంతు పింఛన్లు మంజూరు..నెలకు రూ.4వేలు
ప్రభుత్వ కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా, ఈ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.29.60 కోట్లు విడుదల చేసింది. ఈ పథకం కింద భర్త చనిపోతే భార్యకు పింఛన్ అందేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గత ఏడాది నవంబర్ 1వ తేదీ నుంచి స్పౌజ్ పింఛన్ విధానం అమలులోకి వచ్చింది.
Date : 11-06-2025 - 2:35 IST -
#Andhra Pradesh
pensions : ఎన్డీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
అనంతరం గ్రామంలో కలియదిరుగుతూ ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలు తెలుసుకున్నారు.
Date : 30-11-2024 - 4:28 IST -
#Andhra Pradesh
NTR Bharosa Pensions: ఏపీ ప్రజలకు శుభవార్త… కొత్త పెన్షన్ దరఖాస్తుల ముహూర్తం ఖరారు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్త పెన్షన్ల జారీకి సిద్ధం అవుతోంది. శాసనసభలో తాజా చర్చల అనంతరం, మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అనర్హుల పెన్షన్ల ఏరివేత ప్రక్రియను ప్రారంభించాలని తెలిపారు.
Date : 15-11-2024 - 12:56 IST -
#Andhra Pradesh
Pension : పెన్షన్ రూ.3 వేల నుండి రూ.7 వేలు అందుకున్న ఆనందం తో డాన్సులు చేస్తున్న లబ్ధిదారులు
పెన్షన్ తీసుకున్న ప్రతి ఒక్క లబ్ధిదారుడు చంద్రబాబు ను దేవుడు గా కొలుస్తూ..వారి సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు
Date : 01-07-2024 - 2:16 IST