Nims
-
#Speed News
Nims: ఒకే నెలలో 15 కిడ్నీ మార్పిడి సర్జరీలు: హరీశ్ రావు
హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రి జాతీయ రికార్డు సృష్టించింది. ఈ ఏడాది జనవరిలో 15 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు నిర్వహించింది. దేశంలో ఒకే నెలలో అత్యధిక కిడ్నీ మార్పిడులు చేసిన ప్రభుత్వ ఆసుపత్రిగా జాతీయ రికార్డు సాధించింది. ఈ సందర్భంగా ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి తన్నీరు హరీశ్ రావు నిమ్స్ యూరాలజీ విభాగాన్ని అభినందించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అవయవ మార్పిడి సర్జరీలను ఖర్చుకు వెనుకాడకుండా ఆరోగ్యశ్రీ కింద పూర్తి ఉచితంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. […]
Published Date - 01:57 PM, Tue - 7 March 23 -
#Health
Seasonal Diseases : హైదరాబాద్ ను వణికిస్తోన్న డెంగ్యూ, గ్యాస్ట్రిక్ వ్యాధులు
హైదరాబాద్ నగరంలోని ఆస్పత్రులు వైరల్ జ్వర రోగులతో నిండిపోతున్నాయి. డెంగ్యూ, సీజనల్ జ్వరాలు నగర పౌరులను అల్లాడిస్తున్నాయి
Published Date - 04:54 PM, Mon - 20 June 22 -
#Telangana
Harish Rao: రాజకీయ వైద్యంలో హరీష్.!
ఈటల ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నప్పటి నుండే ఆరోగ్యశాఖను హరీష్ కి అప్పగిస్తారనే ప్రచారం జరిగింది. కరోనా వల్లే ఈ మార్పు అప్పట్లో జరగకుండా ఆగిందని చెప్పుకోవచ్చు. చివరికి పలు అనూహ్యమైన సంఘటనల తర్వాత ఆరోగ్యశాఖను హరీష్ కు అప్పగించారు.
Published Date - 07:48 PM, Sun - 12 December 21 -
#Life Style
క్యాన్సర్ కోరల్లో తెలంగాణ.. 2025 నాటికి 6 వేలమందికి క్యాన్సర్!
తెలంగాణ ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారా..? క్యాన్సర్ తో బాధపడేవాళ్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందా.. ? అంటే అవునని అంటోంది ఇండియన్ మెడికల్ సర్వీస్. 2020 లో గణాంకాలతో పోలిస్తే 2025 లో తెలంగాణలో దాదాపు 6,000 మందికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది
Published Date - 05:39 PM, Fri - 8 October 21