New Rules From November 1
-
#Business
New Rules From November 1: నవంబర్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే!
అడ్వాన్స్ రైలు టికెట్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే తెలిపింది. దీని కింద ప్రయాణికులు ఇప్పుడు 120 రోజులకు బదులుగా 60 రోజుల ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకోగలరు.
Published Date - 06:45 AM, Fri - 1 November 24