New Excise Policy
-
#Andhra Pradesh
ఏపీ ఎక్సైజ్ పాలసీలో కీలక మార్పులు
Andhra Pradesh ఎక్సైజ్ పాలసీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పలు మార్పులు చేసింది. బార్ల వ్యాపారులకు ఊరటనిచ్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. బార్లపై విధించిన అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం రోజు ఏపీ ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. 2019 నవంబర్ నుంచి అదనపు రిటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ను బార్లపై విధిస్తున్నారు. అయితే తాజాగా ఈ ట్యాక్స్ రద్దు […]
Date : 13-01-2026 - 5:15 IST -
#India
Delhi Government: ఢిల్లీ కొత్త ఎక్సైజ్ పాలసీ.. 25 నుంచి 21 సంవత్సరాలకు తగ్గింపు!!
ఢిల్లీలో బీర్ కనీస వయస్సు 21 సంవత్సరాలకు తగ్గించినట్లయితే, వేలాది మంది యువకులు పొరుగు నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల ఢిల్లీకి కోట్లాది రూపాయల అదనపు ఆదాయం లభించవచ్చు.
Date : 16-09-2025 - 2:58 IST