NDSA
-
#Telangana
KTR : ప్రమాద ఘంటికలు మోగుతున్న సింగూరు డ్యామ్ : కేటీఆర్ తీవ్ర ఆందోళన
జూరాలకు ముప్పు, మంజీరాకు ప్రమాదం ఇప్పుడు సింగూరుకు డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. ప్రతీరోజూ ఒక ప్రాజెక్టు భద్రత ప్రమాదంలో పడుతోంది. ఇది ఎంతో ఆందోళన కలిగించే విషయం అని కేటీఆర్ అన్నారు. ప్రాజెక్టుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించడం వల్లే ఈ పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు.
Date : 14-08-2025 - 1:27 IST -
#Telangana
KTR : ఎన్ని కుట్ర సిద్ధాంతాలు సృష్టించినా ఎప్పటికీ వాస్తవమే నిలుస్తుంది: కేటీఆర్
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదికను వక్రీకరించి ప్రజలలో తప్పుదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ఈ విషయంపై తన అధికారిక ‘ఎక్స్’ ఖాతాలో కేటీఆర్ ఒక వ్యాసాన్ని పోస్ట్ చేస్తూ, రాజకీయాల్లో నాణ్యత లేకపోతే ఎలా నడుస్తుందని ప్రశ్నించారు.
Date : 28-05-2025 - 1:51 IST -
#Telangana
KCR: కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. ఆ లేఖ తర్వాతే ఎందుకు?
NDSA రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజీలో డిజైన్, నిర్మాణం, నాణ్యత నియంత్రణలో లోపాలను ఎత్తి చూపడంపై L&T మే 24న లేఖ రాసింది. ఈ రిపోర్ట్లో వైరుధ్యాలు ఉన్నాయని, నాణ్యత నియంత్రణపై ఆరోపణలు సరికావని L&T వాదించింది.
Date : 27-05-2025 - 8:18 IST -
#Telangana
Harish Rao : శ్రీశైలం కాలువ సొరంగం కూలిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం
Harish Rao : తెలంగాణలోని నాగర్ కర్నూల్ జిల్లా ఆమ్రాబాద్ మండలంలో శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగం కూలిపోయింది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నేత హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు. ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు కూలిపోవడాన్ని కాంగ్రెస్ అసమర్ధతగా అభిప్రాయపడ్డ ఆయన, ఘటనపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ దర్యాప్తు చేపట్టాలని డిమాండ్ చేశారు.
Date : 22-02-2025 - 4:34 IST -
#Telangana
Medigadda Barrage : ఎట్టకేలకు ప్రారంభమైన మేడిగడ్డ మరమ్మతులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూడిక తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Date : 18-05-2024 - 5:03 IST -
#Telangana
Telangana: మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను పరిశీలించిన NDSA బృందం
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నేతృత్వంలోని నిపుణుల బృందం ఈరోజు రాష్ట్రానికి చేరుకుంది. ఈ సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను ఎన్డిఎస్ఎ అధికారులు పరిశీలించారు.
Date : 21-02-2024 - 9:27 IST