NDRF Team
-
#India
Earthquake: భారత్ మరోసారి సాయం.. మయన్మార్కు 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది!
మరికొన్ని గంటల్లో 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అక్కడికి బయలుదేరనున్నారు’’ అని సీనియర్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు. కాగా.. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 4.2 తీవ్రతతో మయన్మార్లోని భూమి కంపించినట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 02:34 PM, Sat - 29 March 25 -
#Speed News
SLBC Tunnel : ఎస్ఎల్బీసీ టన్నెల్ ఘటనపై ప్రధాని ఆరా..సీఎంకు ఫోన్..!
వారిని కాపాడేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు. అవసరమైన సహాయక చర్యలన్నీ తీసుకున్నామని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు అక్కడే ఉండి సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
Published Date - 08:14 PM, Sat - 22 February 25 -
#Andhra Pradesh
AP Rains : అమావాస్య గండం నుంచి గట్టెక్కుతున్న బెజవాడ
ఇప్పుడిప్పుడే అమావాస్య గండం నుంచి విజయవాడ గట్టెక్కుతోంది. ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి తగ్గుతూ వస్తోంది. ప్రకాశం బ్యారేజీకి ప్రస్తుతం 8.94 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 18 గంటల్లో రెండున్నర లక్షల క్యూసెక్కుల వరద తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.
Published Date - 12:08 PM, Tue - 3 September 24