Nda
-
#India
Surat : ఖాతా తెరిచిన ఎన్డీయే.. సూరత్ సీటును కైవసం!
Election Results 2024 : లోక్సభ ఎన్నికల సంబంధించిన మొత్తం ఏడు దశల ఓట్ట లెక్కింపు మంగళవారం ఉదయం 8 గంటలకు అన్ని కౌంటింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రారంభమైంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమై తుది లెక్కలు సిద్ధం అయ్యే వరకు కొనసాగుతుంది. అయితే సూరత్ సీటును కైవసం చేసుకుని ఎన్డీయే ఖాతా తెరిచింది. బిజెపికి చెందిన ముఖేష్ దలాల్ పోటీ లేకుండా విజయం సాధించారు. ఎందుకంటే కాంగ్రెస్ అభ్యర్థి నీలేష్ కుంభానీ […]
Date : 04-06-2024 - 8:57 IST -
#India
NDA Lead : 248 చోట్ల ఆధిక్యంలో ఎన్డీయే.. 159 చోట్ల ఆధిక్యంలో ఇండియా
ఓట్ల లెక్కింపు మొదలుకాగానే ఎన్డీయే కూటమి రాకెట్ స్పీడుతో దూసుకుపోయింది.
Date : 04-06-2024 - 8:54 IST -
#India
Lok Sabha Exit Poll 2024: ఎన్డీయే గెలుపు ఆకాంక్షిస్తూ వారణాసిలో రుద్రాభిషేక యాగం
మోడీ పార్లమెంటరీ నియోజకవర్గం వారణాసిలో భిన్నమైన వాతావరణం నెలకొంది. ఇక్కడ అధికార పార్టీ ప్రజల్లో సంబరాల వాతావరణం నెలకొంది. కాశీలో ప్రధాని మోదీ విజయం సాధించాలని, ఎన్డీయేకు 400 సీట్లు రావాలని ఆకాంక్షిస్తూ ప్రజలు రుద్రాభిషేక యాగం నిర్వహించారు.
Date : 03-06-2024 - 6:12 IST -
#India
Narendra Modi : మనం కొత్త కలలు కనాలి, వాటిని వాస్తవంగా మార్చుకోవాలి
కన్యాకుమారిలో కొంతసేపు ధ్యానం చేసిన ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశ భవిష్యత్తుపై మళ్లీ దృష్టి సారించి పనిలో పడ్డారు. అతను తిరిగి వచ్చిన వెంటనే, అతను తన అంకితభావం , ఆవశ్యకతను ప్రదర్శిస్తూ అర డజనుకి పైగా బ్యాక్-టు-బ్యాక్ సమావేశాలను నిర్వహించారు.
Date : 03-06-2024 - 1:11 IST -
#India
Lok Sabha Elections : వామ్మో.. ఎన్నికల బెట్టింగ్ 7 లక్షల కోట్లకు చేరిందట..!
భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలకు 7 దశల్లో పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అయితే.. జూన్ 1న చివరి దశ పోలింగ్ జరిగింది. అయితే.. అదేరోజున సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి.
Date : 02-06-2024 - 9:31 IST -
#Andhra Pradesh
AP Exit Polls : చంద్రబాబు, పవన్, జగన్లపై ఎగ్జిట్ పోల్స్ జోస్యం ఇదే
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపైనే ఇప్పుడు అంతటా చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే జరిగితే.. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోతుంది.
Date : 02-06-2024 - 5:22 IST -
#India
Narendra Modi : ఓటర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ మోదీ ట్వీట్లు..!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2024 లోక్సభ ఎన్నికల ఫలితాలు నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ( ఎన్డిఎ) ప్రభుత్వానికి నిర్ణయాత్మక ఆదేశాన్ని ప్రతిబింబిస్తాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
Date : 01-06-2024 - 9:58 IST -
#Andhra Pradesh
Chandrababu : ఎన్డీఏలో చంద్రబాబే కింగ్ మేకర్ అవుతారా ?
ఈ ఎన్నికల్లో మళ్లీ కేంద్రంలో ఎన్డీఏ సర్కారే వస్తే.. ఏం జరుగుతుంది ? చంద్రబాబు చక్రం తిప్పుతారా ?
Date : 27-05-2024 - 9:24 IST -
#Andhra Pradesh
NDA : ఎన్డీయే నేతల సమావేశం..వివరాలు..!
NDA: ఉండవల్లి(Undavalli)లోని టీడీపీ(TDP) అధినేత చంద్రబాబు(Chandrababu) నివాసంలో ఈరోజు ఎన్డీయే నేతలు(NDA leaders) సమావేశమైన సంగతి తెలిసిందే. రెండు గంటల పాటు సాగిన ఈ సమావేశం ముగిసింది. ఈ కీలక భేటీలో చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, బీజేపీ అగ్రనేత సిద్ధార్థ్ నాథ్ సింగ్ పాల్గొన్నారు. We’re now on WhatsApp. Click to Join. మూడు పార్టీల ఉమ్మడి […]
Date : 12-04-2024 - 5:49 IST -
#Andhra Pradesh
Chandrababu : చంద్రబాబు నివాసంలో ఎన్డీయే నేతల సమావేశం
Chandrababu: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో(AP elections)ఎన్డీయే (NDA) కూటమి విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. కూటమిలోని అన్ని పార్టీలు కలిసికట్టుగా ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. తాజాగా అమరావతి(Amaravati)లోని చంద్రబాబు నివాసం(Chandrababu residence)లో కీలక సమావేశం జరుగుతోంది. ఈ సమావేశానికి జనసేనాని(Janasena) పవన్ కల్యాణ్(Pawan Kalyan), బీజేపీ(bjp) ఏపీ అధ్యక్షురాలు పురందేశ్వరి(Purandeshwari) హాజరయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ సిద్ధార్థ్ నాథ్ సింగ్(Siddharth Nath Singh) కూడా భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహరచన, ఉమ్మడి మేనిఫెస్టో, రాష్ట్ర ప్రచారానికి జాతీయ నేతలను ఆహ్వానించడం […]
Date : 12-04-2024 - 2:50 IST -
#Andhra Pradesh
Lokesh : తమిళనాడులో నారా లోకేశ్ ఎన్నికల ప్రచారం
Nara Lokesh: టీడీపీ(TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్(Nara Lokesh) తమిళనాడులో(Tamil Nadu) ఎన్నికల ప్రచారం(Election campaign)నిర్వహించనున్నారు. టీడీపీ ఇప్పుడు ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా మారిన నేపథ్యంలో… కోయంబత్తూరు(Coimbatore) ఎంపీ అభ్యర్థి, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అన్నామలై కుప్పుస్వామి(Annamalai Kuppuswamy)కి మద్దతుగా నారా లోకేశ్ నేడు ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. We’re now on WhatsApp. Click to Join. ఈ నేపథ్యంలో, లోకేశ్ గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కోయంబత్తూరు బయల్దేరారు. అక్కడ […]
Date : 11-04-2024 - 4:53 IST -
#Andhra Pradesh
YS Jagan: జగన్ హుద్హుద్ తుఫాన్ కంటే డేంజర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్డీయే కూటమి నిడదవోలులో పర్యటించింది. ఈ కార్యక్రమానికి టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధినేత పురందేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై ఒక్కొక్కరు విడివిడిగా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
Date : 11-04-2024 - 12:15 IST -
#India
Congress : ఈసీకి ప్రధాని మోడీపై ఫిర్యాదు చేసిన కాంగ్రెస్..ఎందుకంటే…!
Congress party: లోక్ సభ ఎన్నికల(Lok Sabha elections) నేపథ్యంలో బీజేపీ(bjp), కాంగ్రెస్(Congress) మధ్య మాటల యుద్ధం ముదిరింది. కాంగ్రెస్ పార్టీ ఇటీవల ప్రకటించిన మేనిఫెస్టో ‘న్యాయ్ పత్ర్’ ను ప్రధాని నరేంద్ర మోడీ(pm modi) ముస్లిం లీగ్ తో పోల్చారు. హస్తం పార్టీ మేనిఫెస్టో చూస్తుంటే, అందులో ముస్లిం లీగ్ ముద్ర కనిపిస్తోందని విమర్శించారు. మోడీ వ్యాఖ్యలపై కాంగ్రెస్ హైకమాండ్ భగ్గుమంది. We’re now on WhatsApp. Click to Join. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత […]
Date : 08-04-2024 - 5:21 IST -
#Andhra Pradesh
AP Elections 2024 : ఇప్పటి వరకు ఏపీలో కూటమి ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య ఎంతంటే..!!
ఇప్పటివరకు 175 స్థానాలకు గానూ 167 మంది అభ్యర్థులను కూటమి ప్రకటించింది. టీడీపీ ఐదు స్థానాలు, జనసేన మూడు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది
Date : 27-03-2024 - 10:27 IST -
#India
Pashupati Paras: బీజేపీకి బిగ్ షాక్.. కేంద్ర మంత్రి రాజీనామా
లోక్సభ ఎన్నికల వేళ బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. కేంద్ర మంత్రి రాజీనామా చేయడం చేయడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్ర మంత్రి పశుపతి పరాస్ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.
Date : 19-03-2024 - 12:06 IST