Naxals
-
#Speed News
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు
Published Date - 11:08 AM, Sun - 29 September 24 -
#India
Amit Shah : 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది: అమిత్ షా
Naxalism: ఇటీవల ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా పేర్కొన్నారు.
Published Date - 01:19 PM, Fri - 20 September 24 -
#Telangana
Encounter : ములుగులో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే […]
Published Date - 12:02 PM, Sat - 6 April 24 -
#Telangana
Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పూసపల్లి గ్రామం అడవుల్లో ఐదుగురు సీపీఐ నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు అడవుల్లో సాయుధ నక్సల్స్ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు
Published Date - 08:07 PM, Sat - 17 February 24 -
#Speed News
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు సైనికులు మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది సైనికులు గాయపడ్డారు.
Published Date - 08:02 PM, Tue - 30 January 24 -
#Speed News
Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.
Published Date - 10:02 PM, Fri - 24 December 21 -
#Andhra Pradesh
Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు
Published Date - 12:00 AM, Fri - 5 November 21