Naxals
-
#India
భద్రతా బలగాల కాల్పులు.. ఐదుగురు మావోయిస్టులు మృతి
భద్రతా అధికారులు కందమాల్ జిల్లాలోని గుమ్మా అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కదలికలపై పక్కా సమాచారం పొందడంతో, స్థానిక పోలీసు బలగాలు మరియు ప్రత్యేక సైనిక బలగాలు సంయుక్త ఆపరేషన్ను అమలు చేశారు.
Date : 25-12-2025 - 2:11 IST -
#Speed News
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లో ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బందికి గాయాలు
Chhattisgarh IED explosion: ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో నక్సలైట్లు అమర్చిన ఐఈడీ పేలడంతో ఐదుగురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. గాయపడిన సిబ్బందికి ప్రాథమిక వైద్య చికిత్స అందించి, అనంతరం బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు
Date : 29-09-2024 - 11:08 IST -
#India
Amit Shah : 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుంది: అమిత్ షా
Naxalism: ఇటీవల ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మావోయిస్టుల దాడులు పెరిగిపోతున్నాయి. ఈనేపథ్యంలో 2026 మార్చి నాటికి దేశంలో నక్సలిజం తుడిచిపెట్టుకుపోతుందని అమిత్ షా పేర్కొన్నారు.
Date : 20-09-2024 - 1:19 IST -
#Telangana
Encounter : ములుగులో భారీ ఎన్కౌంటర్.. ముగ్గురు మావోయిస్టుల మృతి
Encounter: తెలంగాణ-చత్తీస్గఢ్(Telangana-Chhattisgarh) సరిహద్దులో పోలీసులు(police), మావోయిస్టుల(Maoists)కు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో(crossfire) ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ములుగు జిల్లా కర్రిగుట్టలు-చత్తీస్గఢ్లోని కాంకేర్ పరిధిలోని అటవీ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు ఎదురుపడడంతో తప్పించుకునే ప్రయత్నంలో మావోయిస్టులు కాల్పులు జరిపారు. ప్రతిగా పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. We’re now on WhatsApp. Click to Join. కాల్పులు ఆగిన తర్వాత పోలీసులు ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఏకే […]
Date : 06-04-2024 - 12:02 IST -
#Telangana
Kothagudem: కొత్తగూడెంలో ఐదుగురు నక్సల్స్ అరెస్ట్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు మండలం పూసపల్లి గ్రామం అడవుల్లో ఐదుగురు సీపీఐ నక్సల్స్ను పోలీసులు అరెస్టు చేశారు అడవుల్లో సాయుధ నక్సల్స్ సమావేశం జరుగుతోందన్న పక్కా సమాచారం మేరకు పోలీసులు సోదాలు
Date : 17-02-2024 - 8:07 IST -
#Speed News
Chhattisgarh: ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటర్..ముగ్గురు సైనికులు మృతి
ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో మంగళవారం పోలీసులకు, నక్సలైట్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు సైనికులు ప్రాణాలు కోల్పోగా, 14 మంది సైనికులు గాయపడ్డారు.
Date : 30-01-2024 - 8:02 IST -
#Speed News
Maoists Statement:మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన
మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ ఏర్పడి ఇరవై వసంతాలైన సందర్భంగా ఇరవై వసంతాల వారోత్సవాలపై మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ప్రకటన చేశారు.
Date : 24-12-2021 - 10:02 IST -
#Andhra Pradesh
Maoists: ఏపీలో గంజాయి సాగుకు మావోయిస్టులే మద్దతిస్తున్నారు !
ఆంధ్రప్రదేశ్లోని ఏజెన్సీలో సాగు అవుతున్న వేల ఎకరాల గంజాయి పంట మావోయిస్టుల మద్దతుతోనే సాగుతుందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు
Date : 05-11-2021 - 12:00 IST