National Center For Seismology
-
#Andhra Pradesh
ఏపీలో భూకంపం టెన్షన్.. పల్నాడు జిల్లాలో తెల్లవారుజామున కంపించిన భూమి
Andhra Pradesh Earthquake ఏపీలో మరోసారి భూకంపం సంభవించింది. పల్నాడు జిల్లాలో ఈ తెల్లవారుజామున భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 3.5గా నమోదయింది. వినుకొండకు 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూప్రకంపనల కారణంగా దర్శి, వినుకొండ చుట్టుపక్కల ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఇళ్లలోని వస్తువులు కదలడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భయంతో ఇళ్ల నుంచి […]
Date : 19-02-2026 - 11:15 IST -
#India
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం.. తజాకిస్తాన్, భారత్లోనూ ప్రకంపనలు
Earthquake : అలాస్కాలో 6.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించగా, తజాకిస్తాన్తో పాటు భారత్లోని పలు రాష్ట్రాల్లో కూడా భూప్రకంపనలు నమోదయ్యాయి.
Date : 21-07-2025 - 10:00 IST -
#Speed News
Earthquake: మధ్యప్రదేశ్లో భూకంపం.. పరుగులు తీసిన జనం!
మధ్యప్రదేశ్లో భూకంపాలు అరుదుగా సంభవిస్తాయి. గతంలో 1997లో జబల్పూర్లో సంభవించిన 6.0 తీవ్రత భూకంపం గణనీయమైన నష్టాన్ని కలిగించింది.
Date : 27-03-2025 - 5:54 IST -
#India
Earthquake : 4.2 తీవ్రతతో గుజరాత్లో భూకంపం..
Earthquake : భూకంప కదలికలను అనుభవించిన తరువాత ప్రజలు తమ ఇళ్ల నుండి బయటకు వచ్చినప్పటికీ, ఈ ప్రాంతంలో ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తి నష్టం జరగలేదని గాంధీనగర్లోని రాష్ట్ర కంట్రోల్ రూమ్ అధికారులు తెలిపారు.
Date : 16-11-2024 - 10:15 IST -
#Speed News
Earthquake: లడఖ్తో పాటు జమ్మూ కాశ్మీర్లో భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు..!
మంగళవారం తెల్లవారుజామున లడఖ్లో భూమి కంపించింది. నేషనల్ సిస్మోలాజికల్ సెంటర్ ప్రకారం.. ఉదయం 4:33 గంటలకు భూకంపం (Earthquake) సంభవించింది.
Date : 26-12-2023 - 9:03 IST -
#India
Earthquake : బెంగాల్, లడఖ్లో భూప్రకంపనలు.. బంగ్లాదేశ్ భూకంపం ఎఫెక్ట్
Earthquake : పొరుగున ఉన్న బంగ్లాదేశ్లో శనివారం ఉదయం 5.6 తీవ్రతతో భూకంపం సంభవించింది.
Date : 02-12-2023 - 12:39 IST -
#World
Earthquake: ఇండోనేషియాలో భూకంపం.. తీవ్రత 6.3గా నమోదు
ఇండోనేషియాలోని టోబెలోలో భూకంపం (Earthquake) సంభవించింది. ఇండోనేషియాలోని టోబెలోలో శుక్రవారం తెల్లవారుజామున భూకంపం సంభవించినట్లు యుఎస్ జియోలాజికల్ సర్వే (యుఎస్జిఎస్) నివేదించింది.
Date : 24-02-2023 - 12:05 IST -
#Speed News
Earthquake: నేపాల్ రాజధానిలో భారీ భూకంపం..!
నేపాల్ రాజధాని ఖాట్మండులో బుధవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై 5.1గా నమోదు అయింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకారం.. ఖాట్మండుకు తూర్పున 53 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది.
Date : 19-10-2022 - 4:38 IST -
#India
Earthquake: కాశ్మీర్లోని కత్రాలో స్వల్ప భూకంపం
జమ్మూ కాశ్మీర్లోని కత్రా పట్టణంలో శుక్రవారం తెల్లవారుజామున 3.28 గంటలకు స్వల్ప భూకంపం సంభవించింది
Date : 26-08-2022 - 8:59 IST