National Biofuel Policy
-
#India
Fuel Price: పెట్రోల్పై కేంద్రం సంచలన నిర్ణయం.. 30 శాతం ఎక్సైజ్ సుంకం మినహాయింపు
పెట్రోల్లో అధిక శాతం ఇథనాల్ కలిపిన ఇంధనాలకు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకం మినహాయించింది. 22 శాతం నుంచి 30 శాతం వరకు ఇథనాల్ ఉన్న పెట్రోల్పై ఈ మినహాయింపు వర్తించనుంది. ఈ22, ఈ25, ఈ27, ఈ30 ఇంధన రకాలపై కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో దేశంలో అధిక శాతం ఇథనాల్ ఉన్న ఇంధనాల వినియోగానికి ఊతం లభించే అవకాశం ఉంది. ముడి చమురు దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడం, దేశీయంగా ఉత్పత్తి అయ్యే స్వచ్ఛ […]
Date : 11-06-2026 - 9:53 IST