Narsapuram
-
#Andhra Pradesh
CM JAGAN : తెలుగు బూతుల పార్టీ చీఫ్ లో ఆ భయం కనిపిస్తోంది: ఏపీ సీఎం జగన్..!!
టీ.డీ.పీ అంటే తెలుగు బూతుల పార్టీ. టీడీపీని ఇలా మార్చేశారంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. పవన్ పార్టీని రౌడీసేనగా మార్చేశారని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వీరు గతంలో చేసిన పాపాలను భరించలేకే 2019లో ఎన్నికల్లో చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడికి ప్రజలు గట్టి సమాధానం ఇచ్చారన్నారు. సోమవారం పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన పలు అభివృద్ధి, శంకుస్థాపన కార్యక్రమాల్లో ఈ వ్యాఖ్యలు చేశారు. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విరుచుపడ్డారు జగన్. గత పాలకులకు […]
Date : 22-11-2022 - 6:14 IST -
#Andhra Pradesh
CM Jagan: నేడు నర్సాపురంలో సీఎం జగన్ పర్యటన.. ఆక్వా యూనివర్సిటీకి శంకుస్థాపన
పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో సీఎం జగన్మోహన్ రెడ్డి నేడు పర్యటించనున్నారు. నరసాపురం సమీపంలో ఏర్పాటు
Date : 21-11-2022 - 7:56 IST -
#Andhra Pradesh
Pawan Kalyan: నర్సాపురం సభలో ‘జగన్’ పై ‘పవన్’ ఫైర్..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార అభ్యున్నతి సభలో ఆయన పాల్గొన్నారు.
Date : 20-02-2022 - 8:29 IST -
#Andhra Pradesh
Narasapuram : ‘నర్సాపురం’ సభకో లెక్క ఉంది..!
జనసేనాని పవన్ సత్తా చాటేందుకు మరోసారి నర్సాపురంను టార్గెట్ చేశాడు.
Date : 07-02-2022 - 1:13 IST -
#Andhra Pradesh
RRR: ఢిల్లీలో త్రిబుల్ ఆర్ అనర్హత లొల్లి
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామక్రిష్ణంరాజు మీద అనర్హత వేటు వ్యవహారం ఒక అడుగు ముందుకు పడినట్టు కనిపిస్తోంది. ఆ పార్టీకి చెందిన చీఫ్ విప్ మార్గాని భరత్ లోక్ సభ స్పీకర్ కు చేసిన ఫిర్యాదుపై స్పందన కనిపిస్తోంది.
Date : 29-01-2022 - 12:20 IST -
#Andhra Pradesh
Narsapuram Seat: అంతా.. తూచ్!
ఈశాన్య రాష్ట్రాల్లో ‘జగన్’కు ఉన్న విద్యుత్ ప్రాజెక్టుల్లో ‘భాను’కు వాటా ఉందని ప్రచారం ఉంది. అందుకే అతనికి నరసాపురం ఉప ఎన్నికల్లో వైసీపీ అతన్ని నిలబెడుతుందని సోషల్ మీడియా చేస్తున్న ఫోకస్.
Date : 19-01-2022 - 5:21 IST -
#Andhra Pradesh
Narsapuram:పొలిటికల్ ‘ఆత్మ’ సర్వే ఆట
నరసాపురం ఉప ఎన్నికల ఫలితాలపై సర్వేల గేమ్ మొదలు అయింది. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఫలితాలను అంచనా వేస్తున్నారు. వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తెలియకుండానే పార్టీల వారీగా ఓటు శాతాన్ని లెక్కిస్తున్నారు.
Date : 19-01-2022 - 4:44 IST -
#Andhra Pradesh
Narsapuram: నరసాపురం ‘గెలుపు’ చరిత్ర
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైకాపా ఎంపి రఘు రామకృష్ణ రాజు మధ్య జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం ఏపీలో వేడి పుట్టిస్తోంది. రఘురామపై అనర్హత వేటు వేయించాలని జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించేలా లేవు. కేసులు పెట్టి లొంగదీసుకోడం కుదరలేదు.
Date : 17-01-2022 - 7:00 IST -
#Andhra Pradesh
Raghurama Krishnam Raju : రాజు’ వస్తున్నాడు..హో.!
వైసీపీ రెబల్ ఎపీ రఘురామక్రిష్ణంరాజు సంక్రాంతి పండుగ సందర్భంగా సొంత నియోజకవర్గం నర్సాపురం వస్తున్నాడు. మూడు రోజుల పాటు భీమవరంలో ఉంటున్నాడు. ఆ మూడు రోజులు పగడ్బంధీ ఏర్పాట్లను ముందుగా చేసుకున్నాడు. రాజకీయ శత్రువులకు ఛాలెంజ్ విసిరాడు.
Date : 10-01-2022 - 3:31 IST