Narendra Modi
-
#South
Vizhinjam Seaport: 8800 కోట్ల రూపాయలతో నిర్మితమైన విజింజం ఓడరేవు.. దీని ప్రత్యేకత ఇదే!
జింజం ఓడరేవు సుమారు 8800 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించబడింది. దీని ట్రాన్స్షిప్మెంట్ హబ్ సామర్థ్యం రాబోయే కాలంలో మూడు రెట్లు పెరుగుతుంది. ఈ ఓడరేవు పెద్ద కార్గో ఓడలను దృష్టిలో ఉంచుకుని నిర్మించబడింది.
Date : 02-05-2025 - 2:15 IST -
#India
PM Modi: డీఎంకే ప్రభుత్వంపై ప్రధాని మోదీ పరోక్ష విమర్శలు.. సంతకమైనా తమిళంలో చేయండంటూ..
అత్యాధునిక సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా ఆదివారం ప్రారంభించారు.
Date : 06-04-2025 - 9:21 IST -
#Telangana
BJP: తెలంగాణపై బీజేపి కన్ను!
వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో తమదే అధికారం అని కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్నారు.ఆయన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
Date : 28-02-2025 - 4:51 IST -
#Telangana
KTR : టన్నెల్లో చిక్కుకున్న కార్మికుల సహాయం కంటే ఢిల్లీ యాత్ర ముఖ్యమా..?
KTR : తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై తీవ్ర విమర్శలు చేశారు. ఆయన, ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న సమయంలో రాష్ట్రంలోని కార్మికుల సమస్యలపై పట్టించుకోకపోవడాన్ని తప్పుపట్టారు. SLBC సొరంగంలో చిక్కుకున్న కార్మికుల సమస్యలను తీసుకొని సీఎం రేవంత్ రెడ్డిపై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
Date : 26-02-2025 - 10:53 IST -
#India
PM Kisan : పీఎం కిసాన్ లబ్దిదారులకు గుడ్న్యూస్.. నేడు ఖాతాల్లో నగదు
PM Kisan : పీఎం కిసాన్ పథకం కింద 19వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం విడుదల చేయనున్నారు. ఈ పథకం ద్వారా రైతులకు ఆర్థిక సాయం అందించడానికి రూ.22వేల కోట్లను విడుదల చేస్తూ, బిహార్లో భాగల్పూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని ఈ నిధుల విడుదలను ప్రకటించనున్నారు. 2019లో ప్రారంభమైన ఈ పథకం ఇప్పటి వరకు 11 కోట్ల మంది రైతులకు సహాయం అందించింది.
Date : 24-02-2025 - 11:23 IST -
#India
ISRO : మంగళయాన్-2 ప్రయోగానికి సిద్ధమైన ఇస్రో..
ISRO : భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో భారీ అడుగేసింది. 2014లో మార్స్ ఆర్బిటర్ మిషన్ (మంగళయాన్) ద్వారా అంగారక గ్రహాన్ని విజయవంతంగా చేరిన తర్వాత, ఇప్పుడు ‘‘మంగళయాన్-2’’ మిషన్ను చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ఈసారి అంగారకుడిపై నేరుగా ల్యాండింగ్ చేయాలని లక్ష్యంగా పెట్టుకుని, భారత్ ప్రపంచ వ్యాప్తంగా మరోసారి తన శాస్త్రీయ ప్రతిభను నిరూపించుకోనుంది.
Date : 22-02-2025 - 4:04 IST -
#India
Rekha Gupta : ఢిల్లీ సీఎంగా ప్రమాణం చేసిన రేఖాగుప్తా.. మంత్రులుగా వీళ్లు..
Rekha Gupta : రేఖా గుప్తా ఢిల్లీ రాష్ట్ర 4వ మహిళా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాంలీలా మైదానంలో ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఆమె చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రేఖాతో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి అమిత్ షా, జేపీ నడ్డా, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు.
Date : 20-02-2025 - 1:03 IST -
#Telangana
Gold Price Today : బంగారం ధరలు ఆల్టైం రికార్డ్..
Gold Price Today : ప్రతీకార పన్నుల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తగ్గేదేలే అంటున్నారు. ప్రధాని మోదీ తనకు ఏదో చెప్పబోయారని, కానీ నేను టారిఫ్లు తప్పవన్నానని తాజాగా వెల్లడించారు. ట్రంప్ చేసిన ఈ ప్రకటన నేపథ్యంలో బంగారం ధరలో ఊహించని మార్పు ఏర్పడింది. ఒక్కసారిగా గోల్డ్ రేట్లు ఆకాశాన్ని తాకాయి. ఈ క్రమంలో హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు ఫిబ్రవరి 20వ తేదీన ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
Date : 20-02-2025 - 9:36 IST -
#Andhra Pradesh
Sajjala Ramakrishna Reddy : సజ్జల కుటుంబ భూములపై నేటి నుంచి సమగ్ర సర్వే
Sajjala Ramakrishna Reddy : భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆర్థిక పన్నుల పై చర్చిస్తూ, ఎవరూ మినహాయింపు లేని విధంగా టారిఫ్ల అమలు చేయాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. ఈ చర్చ తరువాత అంతర్జాతీయ బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరగా, హైదరాబాద్ బులియన్ మార్కెట్లో కూడా బంగారం ధరలు పెరిగాయి.
Date : 20-02-2025 - 9:24 IST -
#Telangana
Kishan Reddy : తెలంగాణ ప్రభుత్వానికి కిషన్ రెడ్డి సవాల్.. బడ్జెట్లో నిధులపై బహిరంగ చర్చకు సిద్ధమా
Kishan Reddy : కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి సవాల్ విసిరి, కేంద్రం నుండి తెలంగాణకు కేటాయించిన నిధులపై బహిరంగ చర్చ జరపాలని కోరారు. ఆయన, జాతీయ రహదారుల అభివృద్ధి, మెగా టెక్స్ టైల్ పార్క్, రైల్వే కోచ్ వంటి ప్రాజెక్టులు తెలంగాణకు వచ్చినట్లు వివరించారు.
Date : 15-02-2025 - 2:01 IST -
#India
Vande Bharat Express : దేశంలో తొలి వందే భారత్ ఎప్పుడు నడిచింది..?
Vande Bharat Express : వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభించి 6 సంవత్సరాలు అయింది. ఈ రైలును ప్రధాని మోదీ కలల ప్రాజెక్టుగా ప్రారంభించారు, ఇది భారత రైల్వేలకు కొత్త మలుపుగా పరిగణించబడింది. ఇప్పటివరకు దేశంలోని అనేక మార్గాల్లో వందే భారత్ రైలు ప్రారంభించబడింది.
Date : 14-02-2025 - 8:21 IST -
#India
Parliament Sessions : కొత్త పన్ను చట్టాలు, అంతర్జాతీయ సంబంధాలు.. నేటి సెషన్ చాలా ఆసక్తికరం
Parliament Sessions : పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. లోక్సభ, రాజ్యసభల్లో 2025 కేంద్ర బడ్జెట్తో పాటు కీలకమైన అంశాలపై చర్చలు కొనసాగనున్నాయి. కేంద్ర ప్రభుత్వం కొత్త ఆదాయపు పన్ను బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు సమాచారం. అంతర్జాతీయ సంబంధాలు, శాసన సవరణలు, బడ్జెట్ చర్చలు ప్రధానంగా నిలవనున్న ఈ సమావేశాల్లో, ముఖ్యంగా విదేశాంగ మంత్రి జైశంకర్ అమెరికాలో భారతీయుల బహిష్కరణ అంశంపై వివరణ ఇచ్చే అవకాశం ఉంది.
Date : 10-02-2025 - 10:29 IST -
#Andhra Pradesh
Pawan Kalyan : మోడీపై ప్రజల విశ్వాసం మరోసారి రుజువైంది
Pawan Kalyan : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాభవం కొనసాగింది. 70 స్థానాలున్న ఈ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలు గెలుచుకోగా, ఆమ్ ఆద్మీ పార్టీ 23 స్థానాలకు పరిమితమైంది. కాంగ్రెస్ పార్టీ ఒక్క స్థానాన్ని కూడా సాధించలేకపోయింది. ఈ విజయం దేశ రాజధానిలో బీజేపీPopular వ్యక్తీకరణగా మారింది. ఈ నేపథ్యంలో, జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంపై ప్రజలు మరోసారి విశ్వాసం ఉంచారని వ్యాఖ్యానించారు.
Date : 08-02-2025 - 3:49 IST -
#India
Rahul Gandhi : అందుకే విదేశాంగ మంత్రి జైశంకర్ను అమెరికాకు పంపారు
Rahul Gandhi : కాంగ్రెస్ ఎంపీ, లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ AI డేటాపై పని చేస్తుంది కాబట్టి AI పూర్తిగా అర్థరహితమని అర్థం చేసుకోవాలని అన్నారు. AI అంటే డేటా లేకుండా ఏమీ లేదని ఆయన అన్నారు.
Date : 03-02-2025 - 4:44 IST -
#Andhra Pradesh
CM Chandrababu In Delhi: కేజ్రీ నీ గొప్పలు బంద్ జేయ్.. కేజ్రీవాల్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర విమర్శలు
2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని భారత్లో భారీ పెట్టుబడులకు పారిశ్రామికవేత్తలు వస్తున్నారని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని చెందిన దేశంగా భారత్ అవతరించబోతోందని సీఎం చంద్రబాబు అన్నారు.
Date : 03-02-2025 - 1:18 IST