Nagpur First ODI
-
#Sports
Virat Kohli- Rohit Sharma: నాగ్పూర్లో అడుగుపెట్టిన రోహిత్, కోహ్లీ
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న వన్డే సిరీస్లో తొలి మ్యాచ్ నాగ్పూర్ వేదికగా జరగనుంది. ఇందుకోసం పలువురు ఆటగాళ్లు అక్కడికి చేరుకున్నారు.
Published Date - 06:16 PM, Mon - 3 February 25